Saturday, September 21, 2024
Homeతెలంగాణ

జిహెచ్ఎంసి అప్రమత్తంగా ఉండాలి

ప్రస్తుత వర్షాకాలానికి రూపొందించుకున్న ప్రణాళికల మేరకు పూర్తి సంసిద్ధతతో పనిచేయాలని జిహెచ్ఎంసి యంత్రాంగాన్ని పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు ఆదేశించారు. ఈరోజు ప్రగతి భవన్ లో జరిగిన జిహెచ్ఎంసి సమీక్షా సమావేశంలో...

ఢిల్లీ సహకారం లేదు : శ్రీనివాసగౌడ్

Telangana Minister Srinivas Gowda :  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గారి నేతృత్వంలో సాంస్కృతిక వైభవం కోసం కృషి చేస్తున్నామని మంత్రి  శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. కేంద్రానికి అత్యధిక పన్నులను...

పివి శతజయంతి ముగింపు వేడుకలు

హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో ఈ నెల 28 వ తేదిన జరిగే మాజి ప్రధానమంత్రి  పి.వి నరసింహారావు శత జయంతి ఉత్సవాల ముగింపు  వేడుకలకు గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి...

ఓయు విద్యార్థులతో కొండ విశ్వేశ్వర్ రెడ్డి

ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులతో భేటీ అయిన మాజీ MP కొండా విశ్వేశ్వర్ రెడ్డి. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు,  భవిష్యత్ రాజకీయల పై విద్యార్థి నాయకులతో చర్చిస్తున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్...

సీఎం కేసీఆర్‌కు ధ‌న్య‌వాదాలు.. కేటీఆర్

అప్పర్ మానేరు ప్రాజెక్టు చరిత్రలో మొట్టమొదటిసారి వర్షాకాలంలో పంటలకు నీరు అందుతున్న సందర్భంలో సిరిసిల్ల రైతాంగం తరపున ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు మంత్రి కేటీఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తెలంగాణ వరప్రదాయిని...

కరోనాపై కెసిఆర్ ప్రగల్భాలు: భట్టి

తెలంగాణను కాపాడేందుకు సీఎం కెసిఆర్, మంత్రులు నీళ్ల యుద్ధం చేస్తాం అన్నట్లు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. సంగమేశ్వర ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం ఏడాది...

హుజురాబాద్ లో తెరాస కుట్రలు :ఈటెల

ఆర్థిక మంత్రిగా ఉండగా గ్రామ పంచాయితీ, మున్సిపాలిటీ, మిషన్ కాకతీయ బిల్లులు కష్టపడి ఇప్పించేవాడిని, గత మూడేళ్లుగా ఏ బిల్లులు రావడంలేదని బిజెపి నేత ఈటెల రాజేందర్ తెలిపారు. పనులు చేసిన వారు...

జూలై 13న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం

బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణాన్ని వచ్చే నెల 13 వ తేదీన  అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  ప్రకటించారు....

స్కూల్స్ రీ-ఓపెన్ పై హైకోర్టులో విచారణ

పాఠశాలల ప్రారంభంపై హైకోర్టుకు వివరణ ఇచ్చిన విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా. అన్ని తరగతుల విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావాలా అని ప్రశ్నించిన హైకోర్టు. రెండు, మూడు రోజుల్లో విధివిధానాలు ఖరారు...

కరోనాతోనే మావోయిస్టు అగ్రనేత మృతి  

మావోయిస్టు పార్టీ అగ్రనేత హరిభూషన్ కరోనా సోకడంతో చికిత్స పొందుతుండగా గుండెపోటుతో మరణించాడని  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఈ రోజు వెల్లడించారు. మావోయిస్టు పార్టీలో కీలక నేతలుగా ఉన్న...

Most Read