Monday, September 23, 2024
Homeతెలంగాణ

వచ్చే నెల నుంచి టీఎస్ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సులు

ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించేందుకు రాష్ట్రంలోనే మొదటిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఇప్పటికే కొత్త సూపర్ లగ్జరీ, నాన్...

ప్రతిష్టాత్మకంగా బీసీ ఆత్మగౌరవ భవనాలు – మంత్రి గంగుల

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణ ప్రక్రియ వేగవంతమైంది. బీసీ ఆత్మగౌరవ భవన నిర్మాణాలపై నేడు తన అధికారిక నివాసం మినిస్టర్ క్వార్టర్స్ లో ఉన్నత స్థాయి సమీక్ష...

గజల్‌ రచయిత్రి భైరి ఇందిర కన్నుమూత

ప్రముఖ గజల్‌ రచయిత్రి ఇందిర భైరి ఆదివారం అనారోగ్యంతో కన్నుమూశారు. తెలంగాణ గజల్‌ దిగ్గజం స్వగ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...వందల సంఖ్యలో గజల్స్​‍ రాసిన ఇందిరా భైరి, భర్త ఉద్యోగరీత్య హైదరాబాద్‌లో స్థిరపడ్డారు....

25న ముంబైకి కల్వకుంట్ల కవిత

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఓ సదస్సులో పాల్గొనడానికి ఈనెల 25వ తేదీన ముంబైలో పర్యటించనున్నారు. ఒక ప్రముఖ ఛానల్ "ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ 2023" పేరిట నిర్వహించునున్న సదస్సులో "2024 ఎన్నికలు -...

సాయన్న మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న పార్థివ దేహానికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు... సాయన్న కుటుంబ సభ్యులని ఓదార్చారు. వివిధ పదువుల...

మాది న్యూట్రిషన్ పాలిటిక్స్ – మంత్రి హరీష్ రావు

తెలంగాణ వస్తే నీళ్ళు వస్తాయి అన్నారు కెసిఆర్ ,ఇప్పుడు తెచ్చి చూపించారని మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా కొండ పోచమ్మ సాగర్ కాలువ ద్వారా గోదావరి నీటిని ఈ రోజు నిజాంపేట...

మూడు జిల్లాల్లో అమ్మకానికి 39 ల్యాండ్ పార్సెల్స్

హైదరాబాద్ చుట్టుపక్కల ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా నగర శివారు ప్రాంతాల్లో ఉన్న ల్యాండ్ పార్సిల్స్(ప్లాట్లు)ను మార్కెట్ రేటుపై ప్రజానీకానికి ప్రభుత్వం అందుబాటలోకి తీసుకువస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు లోబడి హైదరాబాద్ మెట్రోపాలిటన్...

కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న (72) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కిడ్నీ, గుండె సమస్యలతో ఆయన...

వైఎస్ షర్మిల అరెస్ట్…హైదరాబాద్ తరలింపు

వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను మహబూబాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమెను హైదరాబాద్ తరలిస్తున్నారు. మహబూబాబాద్‌లో నిన్న సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ.. మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు...

మార్చి 15 నుండి ఒంటి పూట బడులు

ఏప్రిల్ 25 నుంచి జూన్ 11వ తేదీ వరకు స్కూల్స్‌కు ఈ ఏడాది వేసవి సెలవులు ఉంటాయని గతంలోనే విద్యాశాఖ వెల్లడించగా..ఇక ఒంటి పూట బడులు మార్చి 15 నుండి ప్రారంభం కాబోతున్నట్లు...

Most Read