Wednesday, September 25, 2024
Homeతెలంగాణ

తెలంగాణలో భారత్‌ జోడో యాత్ర రూట్‌ మ్యాప్‌

భారత్‌ జోడో యాత్ర 23న తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. 31న హైదరాబాద్‌లోకి రానున్న ఈ యాత్ర తెలంగాణలో 375 కిలోమీటర్లు సాగుతుంది. మక్తల్, దేవరకద్ర, మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్ నగర్, శంషాబాద్, ఆరాంఘర్, బహదూర్‌పుర, చార్మినార్, అఫ్జల్...

వసూళ్ళ కోసం కలెక్టర్ లకు టార్గెట్ – ఈటెల సంచలన వ్యాఖ్యలు

2004 నుండి 2014 వరకు తెలంగాణ నినాదంతో గెలిసినం తప్పడబ్బులు పెట్టలేదని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. 2014 తరువాత మొదట డబ్బులు ఇచ్చింది వరంగల్ ఉప ఎన్నికలో.. నారాయణ్ ఖేడ్...

భారత్ జోడో యాత్రపై టిపిసిసి సమాలోచనలు

దేశ ఐక్యత కోసం కాంగ్రెస్ అగ్రనేత ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో పాదయాత్ర దేశంలోనే కని విని ఎరుగని రీతిలో విజయవంతం చేస్తామని టీపీసీసీ నాయకులు ప్రకటించారు....

బోధన ఆసుపత్రుల్లో బ్రెయిన్ డెడ్ నిర్ధారణ పరీక్షలు

Organ Transplant Surgeries : తెలంగాణలోని బోధన ఆసుపత్రుల్లో బ్రెయిన్ డెడ్ నిర్ధారణ ప్రక్రియ జరిగేలా చూసి, జీవన్ దాన్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు పెరిగేలా చర్యలు...

మునుగోడులో కుక్కల కొట్లాట – వైఎస్ షర్మిల విమర్శ

ఎమ్మెల్యేలు నియోజక వర్గంలో సమస్యలు పక్కన పెట్టి... అందరూ మునుగోడు మీద పడ్డారని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఒక్కో ఎమ్మెల్యే కి ఒక్కో గ్రామం ఇచ్చారట అన్నారు....

మునుగోడు దత్తత తీసుకుంటా – కేటీఆర్

టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే.. మునుగోడు నియోజ‌క‌వ‌ర్గాన్ని ద‌త్త‌త తీసుకుంటాన‌ని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్ర‌క‌టించారు. కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి నామినేష‌న్ దాఖ‌లు...

టిఎస్ ఆర్టిసి…హైదరాబాద్ దర్శిని

హైదరాబాద్ అందాలను చూడడానికి వచ్చే టూరిస్టుల కోసం  టిఎస్ ఆర్టిసి చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ "హైదరాబాద్ దర్శిని" పేరిట సిటీలో తిరిగే రెండు స్పెషల్ బస్సులను ప్రారంభించడం...

ప్రభుత్వంతో వీఆర్‌ఏల చర్చలు సఫలం

గత 80 రోజులుగా తమ సమస్యలను పరిష్కరించాలని నిరసన తెలుపుతున్న వీఆర్‌ఏలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ బుధవారం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం (ట్రెసా) నేతలు,...

వీఆర్ఏల వ్యవహారంలో ప్రభుత్వం విఫలం – బండి మండిపాటు

తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా ఇందిరాపార్క్ వద్ద నిరసన చేస్తున్న వీఆర్ఏలపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా...

బలవంతంగా హిందీ భాష వద్దు – మంత్రి కేటిఆర్

దేశ ప్రజలపై బలవంతంగా హిందీ భాషను రుద్దాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి లేఖ రాశారు. ప్రపంచస్థాయి ప్రమాణాలు కల విద్యాసంస్థల్లో...

Most Read