Thursday, June 18, 2026
Homeతెలంగాణ

కేంద్రం వైఖరితో రైతులకు కష్టాలు

Grain Collection  :   నాలుగైదు రోజులుగా రాష్ట్ర మంత్రులు, నెల రోజులుగా పార్లమెంటు సభ్యులు రైతుల కోసం ఢిల్లీ లో పోరాడుతున్నారని, మంత్రులను ఢిల్లీ కి ఎవరు రమ్మన్నారు అని కేంద్రమంత్రి మాట్లాడటం...

హైదరాబాద్‌ ఫార్మాసిటీ సిద్ధం

Launch Of Pharma City In Hyderabad : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీ.. ప్రారంభానికి సిద్ధమవుతున్నది. రోడ్లు, లైట్ల ఏర్పాటు పనులు దాదాపు పూర్తయ్యాయి. వ్యర్థ జలాల శుద్ధి...

కేంద్రం కార్పోరేట్ పెద్దలకు కొమ్ముకాస్తోంది

Farmers : దేశంలోని సగం రాష్ట్రాలు పండించే పంట ఒక్క తెలంగాణలో పండుతుందని, అవాకులు, చవాకులు పేలే మూర్ఖులు ముందు ఇది గుర్తించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు....

ఒమిక్రాన్‌ కట్టడికి ఆంక్షలు విధించండి

Telangana Highcourt  : రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. పండగలు, వేడుకల్లో జనం గుమిగూడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ‘‘క్రిస్మస్‌, సంక్రాంతి, నూతన సంవత్సర...

ఎదిగే కొద్దీ ఒదిగి ఉన్న నేత పివి నరసింహారావు

Pv Narasimha Rao : తన భూములను పేదలకు పంచి నాడు ఉమ్మడి రాష్ట్రంలో భూ సంస్కరణలకు బీజం వేసిన భూ ధాత, ఆచరణ శీలి పివి నరసింహారావు అని మంత్రి ఎర్రబెల్లి...

కార్మికుల వెంటే తెలంగాణ ప్రభుత్వం

Telangana Government Supports Singareni :  తెలంగాణ మకుటం, సిరులవేణి సింగరేణి శత వసంతాలు పూర్తి చేసుకుని 101 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న   సందర్భంగా కార్మికులు,ఉద్యోగులు,యాజమాన్యానికి ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. స్వరాష్ట్రంలో,సీఎం కేసీఆర్...

ఆకుపచ్చని అక్షరం – పర్యావరణ సాహిత్య సమ్మేళనం

34th Hyderabad National Book Fair Kicks Off : 34వ హైదరాబాద్ జాతీయ బుక్ ఫెయిర్ లో భాగంగా బుధవారం నగరంలోని ఎన్.టి.ఆర్ స్టేడియంలో ఆకుపచ్చని అక్షరం పర్యావరణ సాహిత్య సమ్మేళన కార్యక్రమం...

తొలి ముస్లిం మహిళా ఐపీఎస్

Salima Ips Officer :  ఖమ్మం జిల్లాకు మరో ఘనత దక్కింది. తెలంగాణ రాష్ట్రంలోనే తొలి మహిళా ముస్లిం ఐపీఎస్‌ ను అందించిన కీర్తి జిల్లా సొంతం చేసుకుంది. అంతే కాదు.. ఖమ్మం...

 రైతు శత్రువు పార్టీ బిజెపి

40 లక్షల మెట్రిక్ టన్నులను మించి సేకరిస్తాం అని కేంద్రం చెబుతోందని, ఎఫ్సిఐ అధికారులు మాత్రం తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని చెబుతున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. అందుకే రాత పూర్వకంగా చెప్పాలని...

భార్యగా వచ్చి.. ఇల్లు దోచుకెళ్లిన కిలాడి

రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో సినీ ఫక్కీ ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. మెట్టింటికి వచ్చిన కొత్త పెళ్లి కూతురు ఇంట్లోని నగదుతో పరారైంది. 40 ఏళ్ల బ్రహ్మచారికి ఎన్ని పెళ్లిసంబంధాలు వచ్చినా...

Most Read