Monday, September 23, 2024
Homeతెలంగాణ

రాష్ట్రానికి రండి: కేటియార్ పిలుపు

Ts Minister Ktr Key Note Address At French Senate In Paris : గత ఏడేళ్లుగా తెలంగాణ రాష్ట్రం  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అభివృద్ధి దిశలో పురోగమిస్తోందని, పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా...

కెసియార్, జగన్ ఉమ్మడి కుట్ర: రేవంత్ ఆరోపణ

Revanth In A Doubt That Both Telugu Cms Trying To Unite Both The States : పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కెసియార్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి నేటి గ్రీన్ ట్రిబ్యునల్...

పాలమూరు రంగారెడ్డి పై ఎన్జీటీ స్టే

NGT Stay On Palamuru Rangareddy Project : పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై స్టే విధిస్తూ చెన్నై లోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న...

తెలంగాణ ఫ్రాన్స్ డిజిటల్ పార్టనర్ షిప్

ఫ్రాన్స్ పర్యటన తొలిరోజున మంత్రి కేటీఆర్ ఫ్రెంచ్ ప్రభుత్వ డిజిటల్ అఫైర్స్ అంబాసిడర్ హెన్రీ వర్డియర్ తో సమావేశం అయ్యారు. ఇన్నోవేషన్, డిజిటలైజేశన్, ఓపెన్ డేటా వంటి ఫ్రాన్స్- తెలంగాణ మధ్య పరస్పర సహకారం...

ముగిసిన హుజురాబాద్ ఎన్నికల ప్రచారం

హుజురాబాద్ ఉపఎన్నికల్లో రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ప్రధాన పార్టీల నుంచి హేమీ హేమీ నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ రోజు సాయంత్రంతో ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది.  అధికార పార్టీ...

వాసాలమర్రిలో దళితబందు ప్రారంభం

ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న సాహసోపేత నిర్ణయమే దళితబందు పధకమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభివర్ణించారు. ముఖ్యమంత్రి గా అధికారం చేపట్టిన రోజునే దళిత తెలంగాణ,హరిత తెలంగాణ,కోటి ఎకరాల మగణాన్ని...

తాలిబాన్ సిఎం కెసిఆర్ – బండి విమర్శ

ముఖ్యమంత్రి కెసిఆర్ తాలిబాన్ సీఎం గా మారారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటుగా విమర్శించారు. రైతుల పట్ల అరాచకంగా వ్యవహరిస్తూ వారికి విత్తనాలు కూడా దొరకకుండా చేస్తున్నారని ఆరోపించారు. హుజురాబాద్...

ఫ్రాన్స్ పయనమైన మంత్రి కేటిఆర్ బృందం

ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో జరగనున్న పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి కేటీఆర్ నేతృత్వంలో పయనం అయిన తెలంగాణ ప్రతినిధి బృందం. ఫ్రెంచ్ సెనేట్ లో జరిగే యాంబిషన్ ఇండియా 2021...

రైతులపైకి దూసుకెళ్లిన లారీ

హుజురాబాద్ మండలం తాళ్లపల్లి ఇంద్రనగర్ వద్ద తాగిన మత్తులో ఉన్న లారీ డ్రైవర్ తన లారీని రైతులపై నుండి తీసుకెళ్లిన దుర్ఘటనలో ఇరవైఐదు మంది వరకూ గాయపడ్డారు, వెంటనే స్పందించిన రాష్ట్ర మంత్రి...

సైన్స్ తోనే సామాజిక అభివృద్ధి

విద్యార్థుల‌ను శాస్త్ర, సాంకేతికత పరిజ్ఞానం వైపు ఆకర్షితులను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంద‌ని రాష్ట్ర‌ శాస్త్ర‌, సాంకేతిక శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. హైద‌రాబాద్ అర‌ణ్య భ‌వ‌న్ లో...

Most Read