Tuesday, September 24, 2024
Homeతెలంగాణ

పోరాటానికి దీవెనలు కావాలి – కెసిఆర్

అమెరికా కన్నా గొప్పగా భారతదేశాన్ని అభివృద్ధి చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. బంగారు తెలంగాణలా.. బంగారు భారతదేశాన్ని తయారు చేసుకుందామని పిలుపు ఇచ్చారు. నారాయణ్ ఖేడ్ లో సోమవారం సీఎం కేసీఆర్...

ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీ లు దండే విఠల్, కోటి రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, భాను ప్రసాద్ లు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్సీలతో ప్రమాణం చేయించిన శాసనమండలి ప్రొటెం...

మంత్రి గౌతమ్ రెడ్డి మృతి బాధాకరం – కెసిఆర్

ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి హఠాన్మరణంపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు సానుబూతి తెలిపారు. ఎంతో నిబద్ధత,...

ఘనంగా మేడారం మహాజాతర

మేడారం మహాజాతర ఈ రోజు(శనివారం)తో ముగిసింది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు వడ్డెలు గద్దెలపై ప్రత్యేక పూజలు చేసిన తర్వాత సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, అమ్మవార్ల వన ప్రవేశంతో మహాజాతర ముగిసింది. మేడారం...

అధిష్టానానికి జగ్గారెడ్డి రాజీనామా లేఖ

కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన రాజీనామా నిర్ణయానికి గల కారణాలను వివరిస్తూ పార్టీ  అధినేత్రి సోనియాగాంధీ , రాహుల్ గాంధీలకు సుదీర్ఘమైన  లేఖ రాశారు.  మూడు పేజీల లేఖను...

ఆయిల్ ఫామ్ అంతర్ పంటగా “కోకోవా”

ఆయిల్ ఫామ్ పంట సాగుకు తెలంగాణ భూములు అనుకూలమని... రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిసారించి అధిక దిగుబడులు పొందాలని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు... పంటల మార్పిడి తో రైతులు అధిక దిగుబడులు...

దళితుల ఆర్ధికవృద్దికే దళితబంధు

ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి దళితులను తీసుకపోవడానికే దళిత బంధు పథకం ఉద్దేశ్యం అని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. దళితుల పేదరికం పోగొట్టేందుకు కెసిఆర్ సంచలనాత్మక నిర్ణయం దళిత బందు పథకమన్నారు. కరీంనగర్...

హరితనిధికి విరాళాలు… ఉత్తర్వులు జారీ

రాష్ట్రంలో హరితహారం కార్యక్రమం మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ నిధులతో పాటు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు విరాళాలు ఇచ్చే విధంగా హరితనిధికి విరాళాల పేరుతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీలు,...

బస్తీ దవాఖానాలు దేశానికి ఆదర్శం -హరీష్ రావు

బస్తీల్లో పేదల సుస్తి పొగొట్టేందుకు సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానాలు ప్రారంభించారని, జీ.హెచ్.ఎం.సీ పరిధిలో 256 బస్తీ దవాఖానాలను ప్రభుత్వం ప్రారంభించిందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఉచితంగా వైద్య సేవలు, అన్ని రకాల...

వనదేవతలకు భక్తుల మొక్కులు

గద్దెలపై కొలువుదీరిన వనదేవతల ఆశీస్సుల కోసం వస్తున్న భక్తులతో ములుగు జిల్లా మేడారం ప్రాంతం కుంభమేళను తలపిస్తోంది. గురుర్వారం రాత్రి 9.30 సమయంలో ఆదివాసీల ఇలవేల్పు సమ్మక్క రాకతో పరిసర ప్రాంతాలు జనసంద్రంగా...

Most Read