Wednesday, September 25, 2024
Homeతెలంగాణ

వికలాంగుల సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం – మంత్రి హరీష్

రాజ్యంగా నిర్మాత అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడని మంత్రి హరీష్ రావు అన్నారు. ఒక దళితులు మాత్రమే ఆరాధిస్తారనొద్దు. అలా అనుకోవడానికి వీల్లేదు. నేటి సమాజంలో దేశంలో ఎన్ని కులాలు మతాలు కలిసి...

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం- కొప్పుల ఈశ్వర్

పత్తి ధర మిగత దేశాలతో పోలిస్తే మన దేశంలో ఎక్కువగా ఉందని రైతులు కొద్ది పాటి జాగ్రత్తలు తీసుకుంటే నాణ్యత ప్రమాణాలు కలిగిన పత్తి దిగుబడి వస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు....

ఎఫ్ఐఆర్ లో నా పేరు లేదు – ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో తన పేరు ఎక్కడా లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. "సిబిఐ తన వెబ్...

జగిత్యాల లో ఏబీవీపీ రాష్ట్ర మహాసభలు

రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ శంకర్ గారు మాట్లాడుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ రాష్ట్ర మహాసభలు ఈనెల 9, 10,11 తేదీలలో జగిత్యాల జిల్లా కేంద్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని ఏబీవీపీ...

సింగరేణికి బొగ్గు గనులు రిజర్వ్ చేయాలి – వినోద్ కుమార్

మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ 1957 సెక్షన్ 17 A / 11 A ప్రకారం సింగరేణి సంస్థకు ఓపెన్ టెండర్ తో సంబంధం లేకుండా కోల్ బ్లాక్స్ ను రిజర్వ్ చేసే...

పాలమూరు సమీకృత కలెక్టరేట్ ప్రారంభం

సంక్షేమ కార్యక్రమాలలో తెలంగాణకు సాటి గాని పోటీగాని ఎవరు లేరని సిఎం కెసిఆర్ అన్నారు. ఏడెండ్ల క్రితం కేవలం 60 వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ఉండే తెలంగాణ, ఈరోజు రెండున్నర లక్షల...

తుది దశ ఉద్యమానికి సిద్ధం కావాలి – రేవంత్ రెడ్డి

తొలి దశ ఉద్యమంలో ప్రపంచానికి తెలంగాణ గళాన్ని వినిపించారు. మలిదశ ఉద్యమంలో అమరవీరులు, ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. తెలంగాణ ఆకాంక్షలను నేరవేర్చుకోవడానికి తుది దశ ఉద్యమానికి సిద్ధం కావాల్సిన సందర్భం వచ్చిందని...

సీబీఐ నోటీసులకు కవిత ప్రతి స్పందన

ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులోక్లారిఫికేషన్ కోసం సీబీఐ ఇచ్చిన నోటీసులకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిస్పందించారు. క్లారిఫికేషన్ కోసం తన వద్దకు రావాలని అనుకుంటున్నామని శుక్రవారం నాడు కవితకు...

క్రైస్తవులకు తెలంగాణ సర్కార్ శుభవార్త

క్రైస్తవ వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. రానున్న క్రిస్మస్ సందర్బంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్న వేడుకల సందర్భంగా క్రిస్టియన్ వర్గాల ప్రతినిధులు, అధికారులతో హైదరాబాద్ లో రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ...

74 ఆలయాల్లో పూజ‌ సేవ‌ల విస్త‌ర‌ణ‌

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రాల్లో భక్తుల కోరిక మేర‌కు ఆల‌య పూజ‌ సేవ‌ల‌ను విస్త‌రించ‌నున్న‌ట్లు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. శ‌నివారం అరణ్య భ‌వ‌న్ లో ఆల‌య...

Most Read