Wednesday, September 25, 2024
Homeతెలంగాణ

ధరణి పోర్టల్ రద్దుకు కాంగ్రెస్ పోరుబాట

వ్యవసాయ రంగ సమస్యలు పరిష్కరించాలంటూ ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టింది. పీసీసీ పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ పోరుబాట కార్యక్రమంలో భాగంగా నేడు హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన నిరసన...

విద్యార్థుల‌కు స్కూల్ డ్రెస్సులు సిద్ధం చేయండి : మంత్రి స‌బిత‌

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్యతరగతి విద్యార్థులకు రానున్న విద్యా సంవత్సరం పాఠశాలల పునః ప్రారంభ సమయంలోనే స్కూల్ డ్రెస్సులను అందజేసేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి...

జనవరి 18 నుంచి కంటివెలుగు-2

అందరు కలిసి ఉత్సాహంగా పని చేసి కంటి వెలుగు-2ని విజయవంతం చేద్దామని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు-2 కార్యక్రమం ప్రారంభంకానున్నది. ఈ సందర్భంగా...

ప్రగతి భవన్ ముట్టడికి యత్నం.. షర్మిల అరెస్ట్

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలను హైదరాబాద్ పోలీసులు కొద్దిసేపటి కిందటే అరెస్ట్ చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రగతి భవన్ వైపు దూసుకెళ్లడానికి ప్రయత్నించిన కారణంగా ఆమెను అరెస్ట్...

ఆధునిక సౌకర్యాలతో వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్

PV వెటర్నరీ యూనివర్సిటీ దేశానికే ఆదర్శంగా నిలవనుందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. రాష్ట్రంలో జీవాల సంఖ్యకు అనుగుణంగా పశువైద్యులను తీర్చిదిద్దుతున్నామని మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని PV...

పదో తరగతి అమ్మాయిపై తోటి విద్యార్థుల గ్యాంగ్‎రేప్

హైదరాబాద్‎లో దారుణ ఘటన జరిగింది. పదో తరగతి అమ్మాయిపై ఆమె తోటి విద్యార్థులు గ్యాంగ్‎రేప్‎కు పాల్పడ్డారు. ఈ ఘటన హయత్‎నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తట్టి అన్నారం వైఎస్ఆర్ కాలనీలో చోటుచేసుకుంది. కాలనీకి...

గద్వాల విద్యుత్ లైన్ పనులు పూర్తి

మహబూబ్ నగర్ - గద్వాల రైల్వే స్టేషన్ల మధ్య నిన్న మొదటి సారి విద్యుత్ తో నడిచే ఇంజిన్ పరుగులు తీసింది. గత ఆరు నెలల క్రితం ప్రారంభించిన ఈ విద్యుత్ లైన్...

సీఎం వస్తుంటే అరెస్టులు చేస్తారా..రేవంత్ ఆగ్రహం

కాంగ్రెస్ నాయకుల అరెస్ట్ అప్రజాస్వామిక చర్య టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దామరచర్ల కు ఈ రోజు ముఖ్యమంత్రి వస్తే గతంలో ఆయన హామీ ఇచ్చిన అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లడం ప్రధాన...

యాదాద్రి ప్లాంట్‌ ప‌రిశీలించిన సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల సామర్థ్యంగల యాదాద్రి మెగా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లాంటివి యావత్ దేశం కీర్తి ప్రతిష్ఠలను పెంచుతుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు...

దేశానికే తలమానికంగా అంబేద్కర్ విగ్రహం

హైదరాబాద్‌ నడిబొడ్డున ట్యాంక్‌ బండ్‌ పక్కనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్మృతివనం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దేశంలోనే ఎత్తయిన 125 అడుగు భారత...

Most Read