Wednesday, September 25, 2024
Homeతెలంగాణ

పగటి కలల్లో కెసిఆర్ – కిషన్ రెడ్డి ఎద్దేవా

కెసిఆర్ కుటుంబం అవినీతికి మీటర్ లు పెడతామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హెచ్చరించారు. అవినీతిపై లెక్కకు లెక్క తీస్తామన్నారు. హైదరాబాద్ లో ఈ రోజు  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో...

అక్టోబర్ 5న తెరాస సమావేశానికి ఏర్పాట్లు

తెలంగాణ భవన్ లో దసరా రోజు (అక్టోబర్ 05) ఉదయం 11 గంటలకు తలపెట్టిన టిఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ మీటింగ్ యధావిధిగా జరగుతుందని టిఆర్ఎస్ అధినేత సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. మునుగోడు...

మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల

మునుగోడు ఉపఎన్నికకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది.  ఈ నెల ఏడో తేది నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 14 వ తేది ఆఖరు. 15...

మహాత్ముడి స్ఫూర్తితో..కరోనాపై యుద్ధం – కెసిఆర్

సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ నగరంలోని గాంధీ ఆసుపత్రిలో మహాత్ముడి 16 అడుగుల విగ్రహాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ‘గాంధీ ఆసుపత్రిలో...

మునుగోడుపై బిజెపి సమాలోచనలు

జాతీయ కార్యవర్గ సభ్యులతో బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జ్ సునీల్ బన్సల్ ఈ రోజు (ఆదివారం) సమావేశమయ్యారు. ఈ సమావేశానికి లక్ష్మణ్, కార్యవర్గసభ్యులు ఈటల రాజేందర్, వివేక్, గరికపాటి, ఇంద్రసేనారెడ్డి, జితేందర్ రెడ్డి, విజయశాంతి...

ఖతర్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

తెలంగాణ జాగృతి ఖతర్ ఆధ్వర్యంలో ఖతర్ దేశంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. దోహలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి  భారీగా హజరైన ఖతర్ తెలుగు మహిళలు, తెలంగాణ బిడ్డలు. ముఖ్య అతిథిగా ఖతర్...

కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి ఆర్థిక సాయం

సింగరేణిలో కరోనాతో మరణించిన కాంట్రాక్టు కార్మికులకు పర్మినెంట్ కార్మికుల మాదిరిగా 15 లక్షల రూపాయలు ప్రత్యేక ఎక్స్గ్రేషియో చెల్లించాలని జేఏసీ ఆధ్వర్యంలో చేసిన నిరవధిక సమ్మే పలితంగా సింగరేణి యాజమాన్యం శనివారం సర్క్యూలర్...

దేశంలో విద్వేషాలు ర‌గ‌లొద్దు : సీఎం కేసీఆర్

అంద‌ర్నీ క‌లుపుకుపోయే ఈ దేశంలో విద్వేషాలు ర‌గ‌లొద్దు.. విద్వేష రాజ‌కీయాల‌ను గ్ర‌హించి యువ‌త అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ సూచించారు. వ‌రంగ‌ల్‌ జిల్లా ములుగు రోడ్డులో ఈ రోజు  ప్ర‌తిమ మెడిక‌ల్ కాలేజీ...

తెలంగాణలో భారత్ జోడో యాత్ర రూట్ మ్యాప్

తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర రూట్ మ్యాప్ ఫైనల్ అయింది. తెలంగాణలో మొత్తం 13 రోజులకే రాహుల్ పాదయాత్ర కుదించారు. తెలంగాణలో 359 కిలోమీటర్లు నడవనున్న రాహుల్ గాంధీ 13 రోజుల పాటు రోజు...

హైదరాబాద్ లో ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం

హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో ట్రాఫిక్ పోలీసులు స‌రికొత్త నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేయ‌నున్నారు. ఇప్ప‌టిదాకా లైసెన్స్ లేకున్నా, హెల్మెట్ లేకున్నా, కారులో సీటు బెల్ట్ పెట్టుకోకున్నా, మితి మీరిన వేగంతో దూసుకెళ్లినా, నో పార్కింగ్...

Most Read