Wednesday, September 25, 2024
Homeతెలంగాణ

బిజెపి నేత బిఎల్ సంతోష్ కు హైకోర్టులో ఉపశమనం

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా బిజెపి నేత బీఎల్ సంతోష్ ను అరేస్ట్ చేయొద్దని హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసులో అరెస్ట్ చేయకుండా సంతోష్ కు స్టే ఇవ్వాలని...

ఓయూలో అభివృద్ధి పనులకు శ్రీకారం

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రూ. 39.50 కోట్ల వ్య‌యంతో నిర్మించ‌నున్న బాయ్స్ హాస్టల్ భవనానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ క‌లిసి భూమి పూజ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉప్ప‌ల్ ఎమ్మెల్యే...

ట్యాంక్ బండ్ ప‌రిస‌రాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

హైద‌రాబాద్  ఎన్టీఆర్‌ మార్గ్‌, ట్యాంక్ బండ్ ప‌రిస‌రాల్లో ఈ రోజు ట్రాఫిక్ ఆంక్ష‌ల‌ను అమ‌లు చేస్తున్నారు. మ‌రికాసేప‌ట్లో ఎన్టీఆర్ మార్గ్, హుస్సేన్ సాగ‌ర్ తీరంలో ఫార్ములా ఈ రేస్ ప్రారంభం కానుంది. ఈ...

ప్రజాక్షేత్రంలోకి కాంగ్రెస్…రేవంత్ ప్రత్యేక కార్యాచరణ

తెలంగాణా కాంగ్రెస్ కు పూర్వవైభవం రానుందా.. అందుకు టిపిసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి కొత్త కార్యాచరణ రూపొందించారా.. అంటే కాంగ్రెస్ వర్గాల నుండి అవుననే సమాదానం వస్తుంది. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ కేంద్రంలో...

ధరణితో సమస్యలు పెరిగాయి – జీవన్ రెడ్డి

ఉమ్మడి రాష్ట్రంలోని భు సమస్యలు పరిష్కరించే లక్యంతో మెరుగైన సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన ధరణి తోనే మరిన్ని సమస్యలు పెరిగాయి.. ఎం ఆర్ ఓ, ఆర్డీవో హక్కులను తొలగించారు . తప్పులను సవరించే...

కవితను సంప్రదించింది ఎవరో తేల్చాలి – రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కలుషిత వాతావరణం సృష్టిస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వాటాల్లో తేడాలతోనే బీజేపీ, టీఆర్ఎస్ మధ్య కొట్లాట జరుగుతోందన్నారు. ఇందుకోసమే బీజేపీ ఈడీ, సీబీఐలతో దాడులు...

ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు : మంత్రి కేటీఆర్‌

రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి పెరిగిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ ధాన్యాన్ని కొనలేమని కేంద్రం చేతులెత్తేసిందని వెల్లడించారు. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లో జరుగుతున్న వెజ్‌ ఆయిల్‌,...

కుల అహంకారంతోనే దాడులు – ఎంపి అరవింద్

MLC Kavitha vs MP Aravind: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. హైదరాబాద్‌...

బీసీ వ్యతిరేకి బీజేపీ.. చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌

బీజేపీ బీసీల వ్యతిరేకి అని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌ అన్నారు. ఎనిమిదేండ్లుగా బీసీలకు బియ్యపు గింజంత మేలు కూడా చేయలేదని విమర్శించారు. ఓబీసీ అయిన ప్రధాని మోదీ తమకు ఎదో...

అరవింద్ జాగ్రత్త…చౌరస్తాలో చెప్పుతో కొడతా – కవిత వార్నింగ్

నిజామాబాద్ కు ఎంపీ అరవింద్ ది సంకుచిత మనస్తత్వం, ఆయనవి చిల్లర మాటలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుకోకుండా ఎంపీ గా అయ్యారు.186 మంది అభ్యర్థులను...

Most Read