Monday, September 23, 2024
Homeతెలంగాణ

రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ వినియోగం

శుక్రవారం సాయంత్రం 4 గంటలకు 14169 మెగా వాట్లు విద్యుత్ డిమాండ్ నమోదు,గత సంవత్సరం ఇదే రోజు గరిష్ట డిమాండ్ 11876 మెగా వాట్లు మాత్రమే వినియోగం జరిగింది. రాష్ట్రం ఏర్పడిన తరువాత అత్యధిక...

ములుగు అటవీ కళాశాలలో పీహెచ్ డీ

హైదరాబాద్ శివారు ములుగులో నెలకొల్పిన అటవీ కళాశాల, పరిశోధన సంస్థలో పీహెచ్ డీ(Ph.D) కార్యక్రమం మొదలైంది. దీనికి సంబంధించిన బ్రోచర్ ను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఇవాళ...

పోడు భూములకు రైతు బంధు – కెసిఆర్

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పోడు భూములపై మాట్లాడిన కేసీఆర్.. గిరిజనులకు శుభవార్త చెప్పారు. దాంతో పాటు కొన్నిషరతులు కూడా వివరించారు. ఇక పోడు భూములకు పట్టాలే కాకుండా.. వారికి రైతుబంధు కూడా...

సచివాలయం గుమ్ముటాలు తొలగిస్తాం – బండి సంజయ్

ప్రభుత్వం నిర్మిస్తున్న కొత్త సచివాలయం భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా లేదని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. మజ్లిస్ నేత అసదుద్దీన్ ఓవైసీ మెప్పు పొందేందుకే సీఎం కేసీఆర్ సచివాలయాన్ని మసీదు...

ఇదే ఏడాది మెదక్ కు మెడికల్ కాలేజీ -మంత్రి హరీష్

మెదక్ కు ఈ ఏడాదిలోనే మెడికల్ కాలేజీ మంజూరు చేయడం జరుగుతుందని శాసన సభలో ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. వైద్యం విషయంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేసిందని రాష్ట్రం...

జహీరాబాద్లో 1000 కోట్లతో మహీంద్రా ఈవి ప్లాంట్

మహీంద్రా అండ్ మహీంద్రా తన లాస్ట్ మైల్ మొబిలిటీ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం జహీరాబాద్లో ఉన్న తన ప్లాంట్ కి అనుబంధంగా ఈ నూతన...

నేటి నుంచి ప్రజా గోస… బీజేపీ భరోసా

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నేటి నుంచి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లను నిర్వహిస్తుంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఈ సమావేశాలను ఏర్పాటు చేస్ుతుంది. ఈరోజు ప్రారంభమయ్యే సమావేశాలు ఈ నెల 25వరకూ...

స్త్రీల భద్రతకు ప్రథమ ప్రాధాన్యం : రాచకొండ కమిషనర్

ఆడపిల్లల్ని, స్త్రీలను వేధించే ఆకతాయిల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, అటువంటి వారి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ కమిషనర్ డి. ఎస్. చౌహాన్ ఐ. పి.ఎస్. తెలిపారు. షి టీమ్స్...

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ బ‌ద్ద‌లు కొట్ట‌డ‌మే కాంగ్రెస్ విధానామా – కేటీఆర్

ధ‌ర‌ణి పోర్ట‌ల్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధ‌ర్ బాబు చేసిన ఆరోప‌ణ‌ల‌ను రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ధ‌ర‌ణి ర‌ద్దు చేయ‌డం.. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ బ‌ద్ద‌లు కొట్టడం, బాంబుల‌తో...

కేంద్రం తీరుతో రైతులకి ఖర్చు రెండింతలు: మంత్రి హరీశ్‌

సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అడుగడుగునా వివక్షకు గురైందని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. సీఎం కేసీఆర్‌లో పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. గత పాలకులకు.. ప్రస్తుతం కేసీఆర్‌కు చాలా తేడా ఉందని...

Most Read