Monday, September 23, 2024
Homeతెలంగాణ

కొండగట్టు ఆలయ అభివృద్ధికి 100 కోట్లు విడుదల

జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.100కోట్ల నిధులు విడుదల చేసింది. ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి ఆలయ అభివృద్ధికి నిధులను విడుదల నిధులు కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళిక...

ప్రజలు రాలేని ప్రగతి భవన్ ఎందుకు – రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి గేట్లు బద్దలు కొడదామని ప్రజలకు పిలుపునిస్తున్నా అని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు. అవసరమైతే ప్రగతి భవన్ ను నేలమట్టం చేసే బాధ్యత...

బడ్జెట్ మీద అబద్ధాలు – ఈటల రాజేందర్

గవర్నర్ ప్రసంగం మీద ktr, బడ్జెట్ మీద హరీష్ రావు మూడు మూడు గంటలు మాట్లాడారు. మా గొంతు నొక్కేశారని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. అసెంబ్లీనీ వారి ఎల్పీ ఆఫీస్...

ప్రజాధనం ఆవిరైనా పట్టని ప్రధాని ఎందుకు – ఎమ్మెల్సీ కవిత

హిడెన్ బర్గ్ నివేదిక విడుదలైన 10 రోజుల్లోనే అదాని ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో 2వ స్థానం నుండి 22 వ స్థానానికి పడిపోయారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. అదానీ సంస్థ అనేక ప్రభుత్వరంగ...

బడ్జెట్‌లో సకలజనుల సంక్షేమం : మంత్రి హరీశ్‌రావు

సీఎం కేసీఆర్‌ మార్గదర్శకత్వంలో ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సకల జనుల సంక్షేమం, సమీకృత సమ్మిళిత సమగ్ర సుస్థిర అభివృద్ధి ఉందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై శాసనసభలో...

44 లక్షల పెన్షన్లలో కేంద్రం వాటా 6లక్షలే – మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసిఆర్ గారి నాయకత్వంలో 44,12,882 మందికి నెలకు 2వేల రూపాయల పెన్షన్ ఇస్తుంటే...ఇందులో కేంద్ర ప్రభుత్వం 6లక్షల 66 మందికి నెలకు 200 రూపాయల పెన్షన్ మాత్రమే ఇస్తుందని,...

బడ్జెట్ లో గల్ఫ్ కార్మికులకు కేటాయింపులపై నిరసనలు

ఇటీవలి బడ్జెట్ లో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి బిఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి కేటాయింపులు చేయలేదని, దీనిపై ప్రతిపక్షాలు కూడా మాట్లాడటం లేదని గల్ఫ్ జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్ అన్ని రాజకీయ పార్టీలకు...

దేశంలోనే గొప్పపథకం కంటివెలుగు: స్పీకర్ పోచారం

కంటి వెలుగు దేశంలోనే గొప్ప పథకమని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. ఇతర రాష్ట్రాల వాళ్లు దీన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమం పేదలకు ఎంతో ఉపయోగకరని చెప్పారు. దూర...

ఎల్లుండి చెన్నైకి ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈనెల 10వ తేదీన చెన్నైలో పర్యటించనున్నారు. ఓ ప్రఖ్యాత సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమంలో "2024 ఎన్నికలు - ఎవరు విజయం సాధిస్తారు ?" అనే అంశంపై జరిగే...

హైదరాబాద్ రోడ్లపైకి మళ్ళీ డబుల్ డెక్కర్ బస్సులు

హైదరాబాద్ నగరంలో మరోసారి డబుల్ డెక్కర్ బస్సులు పరుగు తీయనున్నాయి. మూడు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. శాంతికుమారి...

Most Read