Sunday, September 22, 2024
Homeతెలంగాణ

కెసిఆర్ ఇస్తున్నవి కేంద్ర పథకాలే

రైతు బందు పథకం బాగుందని నేను రాష్ట్ర ప్రభుత్వం ను పొగడలేదని,  రాష్ట్ర ప్రభుత్వం ను పొగిడినట్టు అసత్య ప్రచారం చేస్తున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభ కరంద్లాజే అసంతృప్తి...

వర్క్ ఫ్రమ్ హోమ్ ఇక చాలు..

కరోనా అదుపులో ఉందని, అయినా జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఐటీ కంపెనీలు తెరవాలన్నారు. ఐటీ కంపెనీల మీద చాలా రంగాలు ఆధారపడి ఉన్నాయని.. లక్షలాది...

దళితబంధుకు విపక్షాల ప్రశంస

రాష్ట్ర వ్యాప్తంగా వున్న దళితుల మనోభావాలు, వారి ఆర్థిక అవసరాలు, వారి స్థితిగతులు పరిశీలించడం ద్వారా విజయవంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో దళితబంధు పథకాన్ని తెలంగాణ నలుదిక్కుల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని...

నాలుగు మండలాలకు నేడు కార్యాచరణ

దళితబంధు పైలట్ ప్రాజెక్టుగా అమలు పరచనున్న నాలుగు మండాలల్లో  కార్యాచరణ కోసం సన్నాహక సమావేశాన్ని ప్రగతి భవన్ లో ఈ రోజు మధ్యాహ్నం రెండున్నర గంటలకు నిర్వహిస్తున్నారు. మధిర నియోజక వర్గంలోని చింతకాని మండలం,...

జీవో 111 పై మల్లగుల్లాలు

అంతర్జాతీయ నగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ పరిసర ప్రాంతాల ప్రజల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని జలాశయాల రక్షణ, అటవీ ప్రాంతాల్లో పచ్చదనం అభివృద్ధి, రియల్ ఎస్టేట్ సంబంధిత నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...

వరి సాగుతో రైతన్నకు తిప్పలే

కేంద్ర ప్రభుత్వం కిలో బాయిల్డ్ రైస్ కూడా కొనలేమని చెప్పిన నేపథ్యంలో.. రాష్ట్రంలోని బాయిల్డ్ రైస్ మిల్లులు మూతపడే ప్రమాదం ఉందని, తెలంగాణలో రైతులు ఇక ముందు వరిపంట సాగు చేయడం ఏమాత్రం...

ఓడితే సన్యాసం తీసుకుంటా – ఈటల

తెలంగాణ వ్యాప్తంగా హుజూరాబాద్ పై చర్చ జరుగుతోంది. కేసీఆర్ పతనానికి నాంది పలికే గడ్డ. మీకు హామీ ఇస్తున్నా. అందరూ సంఘీభావం చెబుతుండ్రు. కేసీఆర్ నోట్ల కట్టలకు, మద్యం సీసాలకు, అహంకారానికి, కుట్రలకు...

టీఆర్ఎస్ పవర్ కట్ చేస్తం

టీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయిండ్రు. ప్రజలు అవకాశమిస్తే బీజేపీ ఆధ్వర్యంలో పేదల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ప్రజా...

త్వరలోనే మామునూర్ కు విమానాలు

దేశంలో తెలంగాణ రాష్ట్రం ఆర్ధిక అభివృద్ధి కేంద్రంగా దినదినాభివృద్ధి చెందుతున్నందున వివిధ దేశాల నుంచి హైదరాబాద్ కు విమాన ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో.. హైదరాబాద్ (శంషాబాద్) అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ, అభివృద్ధికి...

ప్రగతిభవన్ లో వినాయక చవితి

వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ప్రగతి భవన్ అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు శోభ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో కుమారుడు మంత్రి కేటీఆర్...

Most Read