Wednesday, September 25, 2024
Homeతెలంగాణ

టీఆరెస్,బీజేపీ ఓటమి చారిత్రక అవసరం – రేవంత్ రెడ్డి

సెప్టెంబర్ 17 పై టీఆరెస్,బిజెపి లు డ్రామాలు అడుతున్నాయని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ కి స్వాతంత్రం ఇప్పించిన పార్టీ కాంగ్రెస్ అని కాంగ్రెస్ పేటెంట్ ని గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారని...

కేంద్రం విద్యుత్ బిల్లుపై అసెంబ్లీలో వాడివేడి చర్చ

అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఇవాళ రెండో రోజు జరిగిన సమావేశాల్లో ప్రభుత్వం ఏడు సవరణ బిల్లులను ప్రవేశపెట్టింది. ఐదు రోజుల విరామం అనంతరం శాసన సభ సమావేశాలు తిరిగి ఇవాళ...

తెలంగాణలో చెల్లని రూపాయి దేశంలో చెల్లుతుందా -కిషన్ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో తెరాస పార్టీకి ఒక్క ఎంపి సీటు కూడా రాదు... బిజెపి స్వీప్ చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కెసిఆర్ అవినీతి కుటుంబ పార్టీ లు ఏకం అయిన...

ఆర్టీసీని అమ్మాలని కేంద్రం ఒత్తిడి : సీఎం కేసీఆర్‌

ఆర్టీసీని అమ్మేయని కేంద్రం లేఖలు రాస్తోందని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో విద్యుత్‌ సంస్కరణలపై జరిగిన స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్రం విధానాలపై ధ్వజమెత్తారు. ‘మీటర్‌ పెట్టకుండా...

మోటర్లకు మీటర్లతో 98 లక్షల కుటుంబాలపై భారం – కెసిఆర్

మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ బిల్లు ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇవాళ అసెంబ్లీలో కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్ బిల్లుపై జరిగిన లఘు చర్చలో సీఎం కేంద్రంపై మండిపడ్డారు. కేంద్రం...

అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి – ఎర్రబెల్లి

రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఉమ్మడి వరంగల్‌ పరిధిలోని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల...

గోదావరికి పెరిగిన వరద… పరివాహకంలో అప్రమత్తం

రాష్ట్రంలో ఎగువ ప్రాంతాల్లో పడుతున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ఈ రోజు ఉదయం వరకు వరద ప్రవాహం 9 లక్షల క్యూసెక్కులను దాటింది. దీంతో భద్రాద్రి...

కెసిఆర్ కు సంపూర్ణ మద్దతు -కుమారస్వామి

Jds Trs Dosti :  సకలవర్గాలను కలుపుకొంటూ ముందుకు సాగి, ప్రజాస్వామ్యబద్దంగా, శాంతియుత పంథాలో తెలంగాణ కోసం ఉద్యమించి స్వరాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అపార అనుభవం ప్రస్తుత పరిస్థితుల్లో భారత...

తలా తోక లేని కేంద్రం నిర్ణయాలు – హరీశ్‌ విమర్శ

రైతులను కొట్టు.. కార్పొరేట్లకు పెట్టు అన్నట్లగా కేంద్రం తీరు తయారైందని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. వరి కొనుగోళ్ల విషయంలో బీజేపీ సర్కార్‌ అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నదని విమర్శించారు. దీంతో రైతులు ఇబ్బందులు...

మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలపై షర్మిల ఫైర్

పరాయి స్త్రీలో తల్లిని, చెల్లిని చూడాలని.. సంస్కార హీనుడైన నిరంజన్‌కు, వీధి చివరన ఉన్న కుక్కకు ఏమైనా తేడా ఉందా? అంటూ వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రస్థానం 148...

Most Read