Monday, September 23, 2024
Homeతెలంగాణ

నాలుగు ఆర్వోబీలకు నిధుల విడుదల

రాష్ట్రంలో 4 ఆర్‌వోబీ (రైల్వే ఓవ‌ర్ బ్రిడ్జి)ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 404 కోట్ల‌ రూపాయలతో ప‌రిపాల‌నా అనుమ‌తులు మంజూరు చేసింది.  వీటిలో చ‌టాన్‌ప‌ల్లి - షాద్‌న‌గ‌ర్, ఆదిలాబాద్...

రేపటినుంచి మళ్ళీ ఫీవర్ సర్వే : హరీష్ రావు

We are alert: రాష్ట్రంలో రేపటి నుండి ఫీవర్ సర్వే ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి తనీరు హరీష్ రావు వెల్లడించారు. ‘ఇంటింటికీ ఆరోగ్యం’ పేరుతో ఈ సర్వే నిర్వహిస్తామని....

కిషన్ రెడ్డికి కోవిడ్ పాజిటివ్

కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి జి. కిషన్ రెడ్డి కోవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని అయన స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, అవసరమైన అన్ని...

నగరానికి విద్యుత్ వలయం: జగదీశ్ రెడ్డి

Gas Insulated Sub Station: అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందున్న హైదరాబాద్ అవసరాలకు అనుగుణంగా నగరం నలువైపులా విద్యుత్ వ్యవస్థ ను అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జి. జగదీశ్...

ఎమ్మెల్సీలుగా కవిత, దామోదర్ రెడ్డి ప్రమాణం

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత(నిజామాబాద్), కూచుకుళ్ల దామోదర్ రెడ్డి(మహబూబ్ నగర్)లు నేడు ప్రమాణస్వీకారం చేశారు. శాసనమండలి లోని  ప్రొటెం చైర్మన్ జాఫ్రీ ఛాంబర్ లో...

జేసీకి చేదు అనుభవం

Insult to JC: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో సీనియర్ రాజకీయ నేత, మంత్రిగా, ఏడు సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డ్డికి నేడు చేదు అనుభవం...

పర్యాటక శాఖకు సిఎం అభినందన

Well Done: ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ ఇటీవలే వెలువరించిన ప్రతిష్టాత్మక ఉత్తమ పర్యాటక గ్రామాల జాబితాలో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన భూదాన్ పోచంపల్లి గ్రామం చోటు దక్కించుకున్న విషయం...

వరంగల్ జిల్లాలో మంత్రుల పర్యటన

హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం మలక్ పేట, భూపాలపల్లి నియోజకవర్గం చెన్నాపూర్ లలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను మంత్రులు పరిశీలించారు. నష్టపోయిన రైతులను పరామర్శింఛి ధైర్యం చెప్పారు. రాష్ట్ర వ్యవసాయ...

పాలమూరుకు హోదా తెండి: హరీష్ సవాల్

National Status: బిజెపి నేతలకు దమ్ముంటే పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా తేవాలని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి టి. హరీష్ రావు డిమాండ్ చేశారు. ఎరువుల రేట్లు పెంచి...

మన ఉరు- మన బడికి ప్రణాళిక

Telangana Govt School : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన సోమవారం ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా వివిధ శాఖల పనితీరు, భవిష్యత్ కార్యచారనపై...

Most Read