Saturday, September 21, 2024
Homeతెలంగాణ

హుజురాబాద్ ఎన్నికల సరళిపై ఆరా

కరీంనగర్, తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్ కు చేరుకున్న సీఎం కేసీఆర్. నిన్న సాయంత్రం కరీంనగర్ లో ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కలెక్టర్ ఆర్...

బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలి

బడి ఈడు పిల్లలు అందరూ బడిలోనే ఉండాలి అని, ఇందుకోసం అధికార యంత్రాంగం సమష్టి కృషితో పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి...

నిన్నటి డ్రైవర్ దళితబంధుతో నేడు ఓనర్

నిన్నటి వరకు ఒకరి దగ్గర డ్రైవర్ గా పని చేసిన దళితుడు నేడు అదే వాహనానికి ఓనర్ గా మారడం దళిత బంధు గొప్పతనాన్ని తెలియజేస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల...

దళితబంధు పూర్తి నిధులు విడుదల

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు తెలంగాణ దళిత బంధు పథకం పైలట్ ప్రాజెక్టు నిర్వహణకు నేడు మరో 500 కోట్ల రూపాయలను కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ విడుదల...

రేవంత్ రెడ్డి ఓ డ్రామా ఆర్టిస్టు

రేవంత్ రెడ్డి ఓ డ్రామా ఆర్టిస్టని, కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు ఉందని రేవంత్ రెడ్డిని పీయూసీ చైర్మన్ ఏ .జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. టెంట్ ,స్టంట్ ,ప్రెసెంట్ ,ఆబ్సెంట్ అన్నట్టుగా...

జీవో 111పై హైకోర్టులో విచారణ

జీవో 111పై హైకోర్టులో  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ వి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఈ రోజు విచారణ జరిపింది. నాలుగేళ్లు దాటినా ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఎందుకు ఇవ్వడం...

కెఆర్ఎంబీ సమావేశానికి కెసిఆర్

సెప్టెంబర్ 1 న జరగబోయే కెఆర్ఎంబీ సమావేశానికి తెలంగాణ హాజరు కావాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఈ సమావేశంలో తెలంగాణకు కృష్ణాజలాల్లో దక్కాల్సిన న్యాయమైన వాటాకోసం బలమైన వాదనలు వినిపించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను...

గోడలన్నీపాఠాలే – ఊరంతా పాఠశాలే

తల్లిరో సరస్వతి నిను ఉల్లములలో నిలిపి కొలుతుము అక్షరములై పుస్తకములో గానమై కలకంఠి ముఖమున శబ్దములు ముత్యాలవలె  నీ పాలవెల్లువ లోన తేలెను... హంస నేర్పును చిలుక పలుకులు మా కొసంగుము శారదా... చదువులతల్లి ప్రాభవాన్ని వివరిస్తూ రాయప్రోలు సుబ్బారావు రచించిన గీతంలోని కొన్ని...

ఇద్దరం రాజీనామా చేద్దాం – మంత్రి సవాల్

మూడు చింతలపల్లి లో 62కోట్ల రూపాయలతో అన్ని రకాల అభివృద్ధి పనులు చేశామని, మూడు చింతలపల్లి అనే  కొత్త మండలం ఏర్పాటు చేసింది మా ప్రభుత్వమేనని మంత్రి చామకుర మల్లా రెడ్డి వెల్లడించారు....

మల్లారెడ్డి భూములపై విచారణకు డిమాండ్

మంత్రి మల్లారెడ్డి సగం జోకర్.. సగం బ్రోకర్... అని రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. భూములు అమ్మిన కొన్నా.. మల్లారెడ్డికి మాములు ఇవ్వాలంట, జవహర్ నగర్లో తప్పుడు పేపర్ లు క్రియేట్ చేసి...

Most Read