Friday, September 20, 2024
Homeతెలంగాణ

కోవిడ్ చికిత్సకు కంటోన్మెంట్ ఆస్పత్రి: కిషన్ రెడ్డి

బొల్లారం లోని కంటోన్మెంట్ ఆసుపత్రిని కోవిడ్ చికిత్స కోసం వినియోగిస్తామని కేంద్ర హోంశాఖా సహాయ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్, రక్షణ కార్యదర్శితో మాట్లాడి...

లాక్ డౌన్ ప్రారంభం

తెలంగాణా రాష్ట్రంలో లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. ఈ రోజు (మే 12) ఉదయం 10 గంటలకు మొదలైన లాక్ డౌన్ 10 రోజులపాటు అమల్లో వుంటుంది. ప్రతి రోజు ఉదయం 6...

కఠినంగా లాక్ డౌన్ అమలు : డిజిపి

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేయాలని డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. రేపటి నుండి పది రోజులపాటు రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తూ...

వైద్యం, వాక్సిన్ విషయంలో ఆందోళన వద్దు: డిహెచ్

రాష్ట్రంలో లాక్ డౌన్ అమల్లో వున్నా వైద్య సేవలు, వాక్సిన్ పంపిణి విషయంలో ఎవరూఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణా ఆరోగ్య శాఖ డైరెక్టర్ (డిహెచ్) శ్రీనివాసరావు వెల్లడించారు.  అన్ని ప్రభుత్వ, ప్రైవేట్...

వ్యవసాయం, వైద్యం, మీడియాకు మినహాయింపు

రాష్ట్రంలో అమలు కానున్న లాక్ డౌన్ మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, వ్యవసాయ యంత్రాల పనులు, రైస్ మిల్లుల నిర్వహణ, సంబంధిత రవాణాకు మినహాయింపు...

రేపటి నుంచే అంటే ఎలా? : హైకోర్టు

హఠాత్తుగా రేపటి నుంచి లాక్ డౌన్ అంటే ఎలా అంటూ తెలంగాణా హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ ఉదయం వరకూ కనీసం వీకెండ్ లాక్ డౌన్ పెట్టాలనే ఆలోచన కూడా చేయలేదని, కాని...

రేపటి నుంచి లాక్ డౌన్

తెలంగాణాలో రేపటి నుంచి లాక్ డౌన్ అమలు చేస్తూ కేబినేట్ నిర్ణయం తీసుకుంది. తొలుత 10 రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేస్తారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల...

నోటిసులు ఇస్తాం ; హైకోర్టు ఆగ్రహం

ఆంధ్ర సరిహద్దుల్లో అంబులెన్సులు అడ్డుకోవడంపై తెలంగాణా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా పరిస్థితులపై అత్యవసర విచారణ చేపట్టిన హైకోర్టు అంబులెన్సులు అడ్డుకుంటే కోర్టు ధిక్కరణ నోటిసులు ఇస్తామని హెచ్చరించింది. సరిహద్దుల్లో అంబులెన్సులు...

లాక్ డౌన్ పై కేబినేట్ భేటి

తెలంగాణా మంత్రివర్గం  మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం కానుంది. రెండో దశ కోవిడ్ రోజు రోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాలు సంపూర్ణంగా లేదా పాక్షికంగా...

లాక్ డౌన్ పై నిర్ణయం రాష్ట్రాలదే : కిషన్ రెడ్డి

లాక్ డౌన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని కేంద్రం హోం శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆక్సిజన్ సరఫరా కోసం యుద్ధ విమానాల సాయాన్ని తీసుకుంటున్నామని చెప్పారు. ప్రపంచ దేశాల్లో...

Most Read