Thursday, September 19, 2024
Homeతెలంగాణ

ఏపికి బస్సులు బంద్

తెలంగాణ నుంచి ఆంధ్ర ప్రదేశ్ కు నడపాల్సిన టిఎస్ఆర్టీసి బస్సులను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు ఆర్టీసి ఎండి సునీల్ శర్మ తెలియజేశారు. ఉదయం బయలుదేరే బస్సులు మధ్యాహ్నం 12 గంటల లోపు ఏపీకి...

ఈటలతో కొండా భేటి!

మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈ సాయంత్రం 5.30 గంటలకు మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో భేటీ కానున్నారు. శామీర్ పేట లోని రాజేందర్ నివాసంలో ఈ సమావేశం జరగనుంది....

ప్రగతి భవన్ కి కెసిఆర్

ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రగతి భవన్ చేరుకునున్నారు. ఏప్రిల్ 19న కెసిఆర్ కరోనా బారిన పడ్డారు. అప్పటినుంచి ఫాం హౌస్ లోనే వుండి చికిత్స తీసుకుంటున్నారు. మధ్యలో ఒకసారి వైద్య పరీక్షల కోసం నగరంలోని...

లాక్ డౌన్ పెట్టండి లేదా కర్ఫ్యూ పెంచండి- హైకోర్టు

రాష్ట్రంలో వారాంతపు లాక్‌డౌన్‌ లేదా కర్ఫ్యూ వేళల పొడిగింపును పరిశీలించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.  రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణకు ఆరోగ్య శాఖ  డైరెక్టర్ శ్రీనివాసరావు, డీజీపీ మహేందర్‌రెడ్డి...

లక్షణాలుంటే వెంటనే చికిత్స : సిఎస్ విజ్ఞప్తి

కరోనా లక్షణాలుంటే వెంటనే చికిత్స మొదలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టెస్టులు చేయించుకుని ఫలితాలు వచ్చేవరకూ ఆగకుండా వెంటనే చికిత్స ప్రారంభిస్తే ఎలాంటి...

భవిష్యత్ పై త్వరలో నిర్ణయం : ఈటల

శ్రేయోభిలాషులు, అనుచరులు, అభిమానులతో చర్చించి రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో మూడురోజులపాటు రాజేందర్ పర్యటించారు. గతంలో మిలిటెంట్...

మృగరాజులకి కరోనా!

మనుషులనే కాదు, మృగరాజులను కూడా కరోనా కలవర పెడుతోంది. హైదరాబాద్ సెహ్రూ జూ పార్క్ లో 8 సింహాలకు కరోనా పాజిటివ్ సోకింది. కరోనా సెకండ్ వేవ్ విస్తృతంగా వ్యాపిస్తున్న తరుణంలో హైదరాబాద్...

ప్రైవేట్ వాక్సిన్ కు సర్కార్ ఓకే!

రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ పై  వైద్య ఆరోగ్య శాఖ గైడ్ లైన్స్ విడుదల చేసింది.  ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ కు అనుమతి ఇచ్చింది.   45 ఏళ్ళ పైబడి, కోవిన్ సాఫ్ట్ వేర్ లో...

విచారణ సరిగా చేయండి హైకోర్ట్ ఆదేశం

జమునా హేచరీస్ పై సక్రమ పద్ధతిలో విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్ట్ ఆదేశించింది. విచారణ రాచమార్గంలో జరపాలని, బ్యాక్ డోర్ నుంచి కాదని అభిప్రాయపడింది. ముందుగా నోటీసులిచ్చి తగిన సమయం ఇచ్చి...

ఈటెల మేకవన్నె పులి – మంత్రులు

ఈటెల రాజేందర్ కు ప్రభుత్వంలో, పార్టీలో అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని, అసైన్డ్ భూములు ఆక్రమిచారని తేలినందునే చర్యలు తీసుకున్నారని తెలంగాణా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి...

Most Read