Saturday, September 21, 2024
Homeతెలంగాణ

వాణిజ్య పంటలతో రైతులకు మేలు

రాష్ట్రంలో భారీగా పెరిగిన సాగునీటి సౌకర్యాల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ, వాణిజ్య పంటల వైపు మల్లాల్సిన అవసరం ఉందని మంత్రి కే. తారకరామారావు అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయిల్ ఫామ్...

UPSC పరీక్షలకు ఆన్ లైన్ కోచింగ్

తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖచే  యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలు – 2022 కొరకు తెలంగాణ రాష్ట్ర  యస్.టి,యస్.సి, బి.సి అభ్యర్ధులకు శిక్షణ  ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ...

వచ్చే నెల నుండి కొత్త పెన్షన్లు

కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. బుధవారం పాలకుర్తి మండలంలోని గూడూరు...

నోరీతో మంత్రి కేటిఆర్

ప్రముఖ క్యాన్సర్ చికిత్స నిపుణుడు డాక్టర్ . నోరి దత్తాత్రేయుడు ఈరోజు మంత్రి కే. తారకరామారావును ప్రగతి భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు.  దశాబ్దాల పాటు లక్షలాది మందికి అద్భుతమైన వైద్య సేవలు అందించిన...

వచ్చేది మా ప్రభుత్వమే: ప్రకాష్ జవదేకర్

తెలంగాణాలో రాబోయేది బిజెపి ప్రభుత్వమేనని, బిజేపితోనే ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని కేంద్ర మాజీ మంత్రి, బిజెపి సీనియర్ నేత ప్రకాష్ జవ్దేకర్ స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రస్తుతం ప్రజల పరిపాలన సాగడం లేదని...కుటుంబ,...

కేసిఆర్ ముందు మీరెంత? ప్రశాంత్ రెడ్డి

పిసిసి అధ్యక్షుడు ఏ. రేవంత్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లు ముఖ్యమంత్రి కేసిఆర్ కాలిగోటికికూడా సరిపోరని రాష్ట్ర రోడ్లు, భవనాలు; అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్...

రేవంత్ రెడ్డి పై పరువు నష్టం దావా

తనకు సంబంధం లేని అంశాల్లో దురుద్దేశపూర్వకంగా తన పేరును వాడుతున్నారన్న కేటీఆర్ తనపై అసత్య ప్రచారం చేస్తున్న నిందితులను కోర్టు శిక్షిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేసిన కేటీఆర్ రాజకీయ దురుద్దేశంతో, అసత్యాలను అబద్దాలను ప్రచారం చేస్తున్నాడని...

ఆర్టీసీ ఛైర్మన్ గా బాజిరెడ్డి గోవర్ధన్

టీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. బస్ భవన్ లో సోమవారం ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్...

విపక్షాల ఉద్యమ కార్యాచరణ

జాతీయ స్థాయిలో బీజేపీ యేతర పక్షాలు, రాష్ట్ర స్థాయిలో టిఆర్ఎస్ యేతర పక్షాలతో ఉద్యమ కార్యాచరణ రూపొందించామని టిపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రకటించారు. భూమి సమస్యలు, భూ సేకరణ సమస్యలు,  ధరణి...

రాత్రికి రాత్రే రాష్ట్ర సంపద పెరిగిందా…

రాష్ట్ర సంపద రాత్రికి రాత్రే పెరిగిందా..  జీడీపీ పెరిగితే  నిరుద్యోగుల సంఖ్య ఎందుకు  పెరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్  కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. ఆదివారం మెదక్ జిల్లా కార్యకర్తల...

Most Read