Tuesday, September 24, 2024
Homeతెలంగాణ

ముఖ్యమంత్రులకు కెసిఆర్ అల్పాహార విందు

ఖమ్మంలో నిర్వహించనున్న బీఆర్‌ఎస్‌ (భారత్‌ రాష్ట్ర సమితి) పార్టీ ఆవిర్భావ సభకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు, రైతు ప్రతినిధులు ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకున్నారు. బుధవారం ఉదయం వీరంతా ప్రగతిభవన్‌కు వెళ్లారు....

బీఆర్‌ఎస్‌ కదన శంఖారావం… ముస్తాబైన ఖమ్మం

భారత రాష్ట్ర సమితి ఉద్యమాల గుమ్మం ఖమ్మం నుంచి కదన శంఖం పూరించనున్నది. తాము తప్ప దేశానికి మరే ప్రత్యామ్నాయమూ లేదని విర్రవీగుతున్న బీజేపీని నిలువరించే సత్తా బీఆర్‌ఎస్‌కు మాత్రమే ఉన్నదని బుధవారం...

మరో ఘనత సాధించిన మంత్రి కేటీఆర్

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరో ఘనత సాధించారు. ప్రపంచంలోనే టాప్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ లిస్టులో చోటు సాధించి, సత్తా చాటారు. వరల్డ్ టాప్ 30 జాబితాలో మంత్రి...

జాతీయ రాజ‌కీయాల‌పై రేపు ద‌శ దిశ : హ‌రీశ్ రావు

జాతీయ రాజ‌కీయాల‌పై రేపు సీఎం కేసీఆర్ ద‌శ దిశ చూపిస్తార‌ని మంత్రి హ‌రీశ్ రావు అన్నారు. రేపు ఖ‌మ్మంలో జర‌గ‌నున్న‌ బీఆర్ఎస్ తొలి బ‌హిరంగ స‌భ ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించారు. ఈ సంద‌ర్బంగా మాట్లాడుతూ.....

750 కోట్లతో అలాక్స్ కంపెనీ… లిథియం బ్యాటరీల ఉత్పత్తి

మల్టీ గిగా వాట్ లిథియం క్యాథోడ్ మెటీరియల్ తయారీ కేంద్రం తెలంగాణలో ఏర్పాటు కానుంది. బ్యాటరీల తయారీలో అంతర్జాతీయంగా ఎంతో పేరున్న అలాక్స్ అడ్వాన్స్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కేంద్రాన్ని నెలకొల్పుతుంది....

ముకర్రమ్ రుూ అంత్యక్రియలపై వి.హెచ్.పి ఆగ్రహం

ఆఖరి నిజాం మనుమడు ముకర్రమ్ రుూ అంత్యక్రియలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలనే నిర్ణయం సరికాదు. అలా చేస్తే తెలంగాణా పోరాటాల చరిత్రను,నిజాం వ్యతిరేఖ పోరాటంలో నాటి ప్రజలు చేసిన...

తెలంగాణలో పెప్సికో విస్తరణ

తెలంగాణలో తన కార్యకలాపాలను రెట్టింపు చేయనున్నట్లు అంతర్జాతీయ దిగ్గజ సంస్థ పెప్సికో ప్రకటించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మంత్రి కే తారక రామారావు తో జరిగిన సమావేశంలో పెప్సికో సంస్థ ప్రతినిధులు...

రిమోట్ ఓటింగ్ కు బీ.ఆర్.ఎస్ వ్యతిరేకం – బోయినపల్లి వినోద్

రిమోట్ ఓటింగ్ విధానాన్ని బీ.ఆర్.ఎస్. పార్టీ  తరపున వ్యతిరేకిస్తున్నామని రాష్ట్ర ప్ర‌ణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్‌ తెగేసి చెప్పారు. ఆ ప‌ద్ధ‌తి దేశంలో అవ‌స‌రం లేదన్నారు. ఢిల్లీలో ఈ.సీ. సమావేశం...

కుటుంబ కలహాలు… నలుగురు ఆత్మహత్య

హైదరాబాద్‌ నగరంలో తార్నాక పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ఉస్మానియా యూనివర్సిటీ  పోలిస్ స్టేషన్ పరిధిలోని రూపాలి అపార్ట్‌మెంట్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబ కలహాలతో నాలుగేళ్ల...

తెలంగాణలో అరోగ్యశ్రీ అభాసుపాలు -YS షర్మిల

సీఎం కేసీఆర్ పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఫైర్ అయ్యారు. ఉద్యమకారుడని ప్రజలు కేసీఆర్ చేతిలో పాలన పెడితే.. రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎనిమిదిన్నరేళ్ల...

Most Read