Sunday, September 22, 2024
Homeతెలంగాణ

YSRTP: బీసీలకు సాయమంటూ ‘నయా’వంచన – షర్మిల విమర్శ

ఎన్నికల వేళ కేసీఆర్ దొరకు బీసీలు గుర్తుకొచ్చారని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఓట్ల కోసం లక్ష సాయమంటూ ‘నయా’వంచనకు తెరలేపాడన్నారు. మంత్రి వర్గ సమావేశంలో బిసీలకు నిధులు కేటాయించటంపై...

Medtronic: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి

తెలంగాణలో మరో అంతర్జాతీయ సంస్థ భారీ పెట్టుబడి పెట్టనుంది. వైద్య పరికరాల ఉత్పత్తి, హెల్త్ కేర్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెడ్‌ట్రానిక్స్‌ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. 3...

TS Cabinet: సిఎం కెసిఆర్ ఎన్నికల వరాలు

రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడతుండటంతో ముఖ్యమంత్రి కెసిఆర్ వివిధ వర్గాలకు వరాలు ప్రకటించారు.  దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 21 రోజుల పాటు అన్ని నియోజక వర్గాల్లో...

BJP: జనాభా ఆధారంగా బీసీ బడ్జెట్ – బిజెపి

భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బీసీ డిక్లరేషన్ ను ప్రకటించింది. అధికారంలోకి వస్తే బీసీ జనాభా ఆధారంగా బడ్జెట్ లో కేటాయింపులు చేస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలో కోరల్లేని బీసీ కమిషన్ కు...

KCR Family: బండి నోరు అదుపులో పెట్టుకో -మంత్రి వేముల

తెలంగాణ ప్రజలంతా కేసిఆర్ కుటుంబమేనని బండి సంజయ్ ఇకనైనా తెలుసుకుంటే మంచిదని రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ...

Warner Brothers: మీడియా, వినోద రంగంలో భారీ పెట్టుబడులు

మీడియా, వినోద రంగానికి చెందిన ప్రఖ్యాత సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ తెలంగాణలో పెట్టుబడి పెట్టబోతుంది. హెచ్.బి.ఓ (HBO), హెచ్.బి.ఓ మ్యాక్స్, సిఎన్ఎన్, టి.ఎల్.సి, డిస్కవరీ, డిస్కవరీ ప్లస్, డబ్లుబి (WB), యూరోస్పోర్ట్,...

Fish Food Festival: వచ్చే నెలలో ఫిష్ పుడ్ ఫెస్టివల్

మృగశిర కార్తె సందర్బంగా వచ్చే నెలలో ఫిష్ పుడ్ ఫెస్టివల్ కు భారీ ఏర్పాట్లు చేయాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను...

Telangana: 18న తెలంగాణ కేబినెట్ స‌మావేశం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర అధికార యంత్రాంగం సమాయత్తమవుతున్నది. జూన్‌ 2 నుంచి 21 రోజులపాటు రాష్ట్రమంతా వైభవోపేతంగా వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో...

Fake seeds:నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం – మంత్రి నిరంజన్‌రెడ్డి

రైతులకు నష్టం కలిగించే నకిలీ విత్తనాల సరఫరాదారులపై ఉక్కుపాదం మోపాలని, నకిలీ విత్తనాల సరఫరాను పూర్తిగా అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. పోలీస్‌ టాస్క్‌ఫోర్స్‌, వ్యవసాయశాఖ అధికారులు సమిష్టిగా...

Toll free1967: తరుగు తీస్తే కఠిన చర్యలు – పౌరసరఫరాల కమిషనర్‌

కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు వచ్చిన తరువాత తాలు పేరుతో తరుగు తీయకూడదని, తేమ తాలు తరుగు పేరుతో రైతులను ఇబ్బందులుకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల...

Most Read