Friday, September 20, 2024
Homeతెలంగాణ

అడిషనల్ కలెక్టర్లకు కియా కార్లు

తెలంగాణా ప్రభుత్వం అడిషనల్ కలెక్టర్లకు సరికొత్త కియా మోడల్  కార్లు అందజేసింది. ఈరోజు ప్రగతి భవన్ లో ఇవాళ ప్రగతి భవన్ లో జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయితీ రాజ్ అధికారుల...

భూములు కొనొద్దు : భట్టి హెచ్చరిక

ప్రభుత్వం అమ్మకానికి తలపెట్టిన భూముల కొనేందుకు ఎవరూ ముందుకు రావొద్దని సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ఒకవేళ ఇప్పుడు భూములు కొన్నా, 2023 లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, అప్పుడు...

కేసియార్ బొమ్మ వల్లే ఈటెల గెలుపు : గంగుల

హుజురాబాద్ లో కెసియార్ బొమ్మ వల్లే ఈటెల రాజేందర్ ఇన్నిసార్లు గెలిచారని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.  హుజురాబాద్ నియోజకవర్గంలో  మంత్రులు గంగుల, కొప్పుల ఈశ్వర్...

చీఫ్ జస్టిస్ యాదాద్రి పర్యటనలో స్వల్ప మార్పు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి NV రమణ యాదాద్రి పర్యటనలో స్వల్ప మార్పు. రేపు చీఫ్ జస్టిస్ NV రమణ తండ్రి తిథి కావడంతో యాదాద్రి పర్యటన వాయిదా. ఎల్లుండి (మంగళవారం) యాదాద్రి క్షేత్రాన్ని...

ఈటెల రాజీనామా ఆమోదం

శాసన సభ్యత్వానికి ఈటెల రాజేందర్ చేసిన రాజీనామాను తెలంగాణా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ఆమోదించారు. రాజీనామా చేసిన రెండు గంటల్లోపే ఆమోదించడం గమనార్హం. ఈటెల స్పీకర్ ను కలిసి స్వయంగా...

రేపు యాదాద్రికి చీఫ్ జస్టిస్, గవర్నర్, సిఎం

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ, గవర్నర్ తమిళి సై సౌందర రాజన్, ముఖ్యమంత్రి కెసియార్ రేపు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. యాదగిరిగుట్ట ఆలయ పుర్నర్నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. పీడ...

కేసిఆర్ పాలనకు గోరీ కట్టడమే అజెండా : ఈటెల

ఫ్యూడల్, నియంతృత్వ పాలననుంచి తెలంగాణాను విముక్తి చేయడం, ఈ పాలనకు గోరీ కట్టడమే ఇకపై తన అజెండా అని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. ఇన్నాళ్లుగా తనది లెఫ్ట్ అజెండా అని,...

చీఫ్‌ జస్టిస్‌ NV రమణకు ఘన స్వాగతం

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ NV రమణకు గవర్నర్‌ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రాజ్‌భవన్‌లో ఘనంగా స్వాగతం పలికారు.  అనంతరం ఎన్వీ రమణ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు....

నామా పై ‘ఈడి’ సోదాలు

టిఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వర రావు ఇళ్లు, కార్యాలయాలలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) సోదాలు నిర్వహిస్తోంది. నామా కు చెందిన ‘మధుకాన్’ కంపెనీ డైరెక్టర్లు, ఆడిటర్ల నివాసాలలో కూడా...

హరితహారం పురోగతిపై సమీక్ష

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ హరితహారం పురోగతిపై శుక్రవారం బి.ఆర్‌.కె.ఆర్. భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. మల్టీలెవల్ అవెన్యూ ప్లాంటేషన్, నర్సరీలు మరియు పల్లె ప్రకృతి వనాలపై దృష్టి సారించాలని...

Most Read