Sunday, September 22, 2024
Homeతెలంగాణ

దళితబంధు సన్నాహక సమావేశం

దళితబంధు ను పైలట్ ప్రాజెక్టుగా అమలు పరచనున్న నాలుగు మండాలల్లో పథకం అమలు కోసం, సన్నాహక సమావేశాన్ని ప్రగతి భవన్ లో సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...

ఏడాదిన్నరలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు

అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ హైదరాబాద్ నగరం నడిబొడ్డున హూస్సేన్ సాగర్ తీరాన 125 అడుగుల విగ్రహ పనులు చురుకుగా సాగుతున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. 50 అడుగుల...

ముగిసిన కేసీఆర్ ఢిల్లీ పర్యటన

ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన దాదాపు ఎనిమిది రోజులపాటు కొనసాగి విజయవంతంగా ముగిసింది. సెప్టెంబర్ 1న హైదరాబాద్ నుండి బయలుదేరి ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి , సెప్టెంబర్ 2న ఢిల్లీలోని వసంత్ విహార్...

టీఆర్ఎస్ తుగ్లక్ పార్టీ.. మజ్లిస్ తాలిబన్ పార్టీ.

ప్రజల కష్టాలు, కన్నీళ్లను తెలుసుకుని భరోసా నింపేందుకే పాదయాత్ర చేపట్టానన్న బండి సంజయ్ ప్రజల  సమస్యలను 2023లో బీజేపీ అధికారంలోకి వచ్చాక పరిష్కరించేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టామని వెల్లడించారు. కేసీఆర్ అంటేనే...

విద్యుత్ వాహనాలకు డిమాండ్ – మంత్రి పువ్వాడ

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్‌ వాహన (ఈవీ) విధానానికి మంచి ఆదరణ లభిస్తోందని రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో ఈవీల కొనుగోళ్లు క్రమంగా జోరందుకొంటున్నాయని, వివిధ...

జిందా తిలిస్మాత్…రైతుబంధు – జీవన్ రెడ్డి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాయిల్డ్ రైస్ ( ఉంపుడు బియ్యం )పై ఆంక్షలు విధించడం సరికాదని, దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్...

ధాన్యం కొనుగోళ్ళు ఇక పరిమితమే – ఎఫ్.సీ.ఐ

ఆగస్ట్ 15 నుండి ప్రారంభమయిన పంటల నమోదును క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి ఉన్నతాధికారులు వెంటనే జిల్లాలలో పర్యటించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశించారు. తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప వ్యవసాయ...

గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

తెరాస నేత కౌషిక్ రెడ్డి ని గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కి రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయడంపై గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సామాజిక సేవ చేసినవాళ్లకే ఎమ్మెల్సీ పదవి...

గ్రీన్ ఇండియా చాలెంజ్ కు ప్రశంసలు

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ శశి థరూర్ కోరారు. హైదరాబాద్ పర్యటనలో బాగంగా శశి థరూర్ నేతృత్వంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు...

దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు

భారీ వ‌ర్షాల‌కు దెబ్బతిన్న పంచాయ‌తీరాజ్ శాఖ రోడ్లకు వెంట‌నే మరమ్మతులు చేప‌ట్టాల‌ని,  రానున్న మూడు రోజుల్లోగా కొత్త రోడ్లకు ప్రతిపాతనలు పంపించాల‌ని పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్రబెల్లి...

Most Read