Saturday, September 21, 2024
Homeతెలంగాణ

తెలంగాణలో చంద్రబాబు కుట్రలు

తెలంగాణ రాష్ట్రంలో అలజడికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుట్రలకు తెర లేపారంటూ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం నల్లగొండ జిల్లా...

25శాతం బియ్యం ఎప్.సి.ఐ కి అందజేత

యాసంగి ధాన్యం మిల్లింగ్ పై పౌరసరఫరాల శాఖ ప్రత్యేక దృష్టి నిలిపింది, మిల్లింగ్ వేగవంతం చేయడం కోసం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ శనివారం మినిస్టర్ క్వార్టర్స్ లో పౌరసరఫరాల...

తెలంగాణలో వ్యవసాయ విప్లవం

తెలంగాణలో ప్రతి రైతు ఎకరాకు లక్ష రూపాయల సంపాదనే లక్ష్యంగా వ్యవసాయం సాగాలని విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం కుడా అదేనని స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ...

అజ్మీర్ లో రుబాత్ పై సంప్రదింపులు  

చారిత్రాత్మక జహంగీర్ పీర్ దర్గా విస్తరణ, అభివృద్ధి, మక్కా మసీదు మరమ్మతులు, పునరుద్ధరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీలు అధికారులను ఆదేశించారు. మైనారిటీ సంక్షేమ శాఖ...

ప్రజా సంగ్రామ యాత్ర, టీఆరెస్ ను గద్దెదించే యాత్ర

తెలంగాణలో కుటుంబ పాలన అంతం కావాలని, తెలంగాణ లో నిజాం పాలన పోవాలని భాగ్యలక్ష్మి అమ్మను కోరుకున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ లో అన్నారు. బీజేపీ  రాష్ట్ర  అధ్యక్షులు  బండిసంజయ్  చేపట్టిన ...

రేవంత్ బాగోతం త్వరలో బయట పెడతా – మల్లారెడ్డి

రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ చూశా ..తుస్సు మనిపించాడని, నా సవాల్ పై వెనక్కి పోయాడని మంత్రి మల్లా రెడ్డి ఎద్దేవా చేశారు. నా పై ఆరోపణలన్నీ అబద్దాలే అన్నారు. నకిలీ కాగితాలతో...

దళితుల సమగ్రాభివృద్ధికి పోరాడుతా – కెసిఆర్

ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విధంగానే  దళితబంధు విజయవంతం కోసం కూడా అంతే గట్టిగా పట్టుబడతానని, "నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతా"నని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్...

విద్యే వికాసానికి మార్గం – మంత్రి సత్యవతి రాథోడ్

తెలంగాణ రాకముందు 200 పైగా ఉంటే ఇపుడు 978 గురుకులాలు వచ్చాయని, దీనివల్ల నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చిందని మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తెలిపారు. గురుకులాలు గతంలో స్కూల్స్ వరకే ఉంటే...

టీ కాంగ్రెస్ చంద్రబాబు ఫ్రాంచైజీ – కేటిఆర్

కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోని వారు కేసీఆర్ ను ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారని... మేమేమన్నా అన్నామా అని టి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ ధ్వజమెత్తారు. మా మంత్రి మల్లారెడ్డి...

తెలంగాణలో క్రీడలకు అధిక ప్రాధాన్యత

హన్మకొండ జిల్లా లోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో నూతనంగా నిర్మిస్తున్న అస్ట్రోటర్ఫ్ అథ్లెటిక్ ట్రాక్ , క్రీడా మౌలిక సదుపాయాల కల్పన పనులను రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి...

Most Read