Sunday, September 22, 2024
Homeతెలంగాణ

T Congress : హస్తం వైపే పొంగులేటి.. ఈ నెలాఖరులో ముహూర్తం

కర్ణాటకలో కాంగ్రెస్ ను చీల్చేందుకు బీజేపీ, కేసీఆర్ ప్రయత్నించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. వందల కోట్లు ఖర్చు చేసి కర్ణాటకలో కాంగ్రెస్ ను ఓడించాలనుకున్నారన్నారు. కానీ కర్ణాటక ప్రజలు అద్భుతమైన...

One Lakh Aid: బిసిలకు లక్ష సాయం నిరంతర ప్రక్రియ – మంత్రి గంగుల

తెలంగాణలో వెనుకబడిన వర్గాల కులవృత్తుల్లోని చేతివృత్తుల వారి జీవన ప్రమాణాలు పెంచడానికి సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న బిసీలకు లక్ష పథకంపై నేడు హైదరాబాద్లోని డా.బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ...

Kanti Velugu: కంటి వెలుగు వంద రోజుల సంబురం

వంద రోజుల కంటి వెలుగు సంబురాలు బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు, మంత్రులు ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి,...

Sedition: ప్రొఫెసర్ హరగోపాల్ పై దేశ ద్రోహం కేసు ఉపసంహరణ

ప్రొఫెసర్ హరగోపాల్, ఇతరుల మీద పెట్టిన UAPA కేసును వెంటనే ఎత్తివేయాలని సీఎం కేసీఆర్ డిజీపీని ఆదేశించారు. ప్రజాసంఘాలు, మేధావుల నుంచి రెండు రోజులుగా తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఉద్యమం నుంచి ప్రభుత్వం...

Edula pump house: పాలమూరు – రంగారెడ్డిలో ఏదుల పంప్ హౌస్ రెడీ

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కీలకఘట్టానికి రంగం సిద్దమయింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఇటీవల వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్ ఏదుల పంపింగ్ స్టేషన్...

TSRTC: గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్ర‌యాణికుల కోసం ‘టి-9 టికెట్’

గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రయాణికులకు ఆర్థికభారం తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. పల్లె వెలుగు బస్సులో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం ‘టి-9 టికెట్’ అందుబాటులోకి...

Journalists: జర్నలిస్టుల పక్షాన బీజేపీ పోరాడుతుంది – బండి సంజయ్

‘‘ జర్నలిస్టులు కొనుక్కున్న స్థలాన్ని వాళ్లకు ఇవ్వడానికి అభ్యంతరమేమిటి? వాళ్లకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి 10 నెలలు దాటినా ఎందుకు అమలు చేయడం లేదు? సుప్రీంకోర్టు తీర్పునే కాలరాస్తారా? ఈ స్థలం...

CFO: సంపన్నులు వెళ్ళిపోతే అభివృద్ది సాధించినట్టా – మంత్రి హరీష్

దేశంలో అన్ని వర్గాలకు నాణ్యమైన 24 గంటల కరెంటు ఉంది అంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే అని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. వ్యవసాయానికి, పరిశ్రమలకు నిరంతర కరెంట్...

Hyderabad: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్‌లో నేడు, రేపు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నగరానికి రానున్న నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఈ రోజు సాయంత్రం 4...

GHMC Ward Office: పౌర సేవలకు సిటిజన్ చార్టర్ – కేటిఆర్

వార్డు కార్యాలయం ద్వారా నగర ప్రజలకు మరింత వేగంగా పౌర సేవలు అందుతాయని పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. పౌర సేవలతో పాటు ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు...

Most Read