Wednesday, September 9, 2026
Homeతెలంగాణ

ప్రజా సమస్యలపై యుద్ధమే – బండి సంజయ్

వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్లేనంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యాలతో భయపడిని రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యలవల్ల 5 గురు రైతులు...

గణేష్ నిమజ్జనంపై సుప్రీమ్ కోర్టుకు

హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసే విషయంలో హై కోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయిస్తుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి,...

బెదిరిస్తే ఓట్లు రాలవు- హరీష్ రావు

హైదరాబాద్ లో కల్లు డిపోలు తెరవడం వల్ల లక్ష మందికి ఉపాధి దొరుకుతోందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. కల్లుడిపోల మీద ఒక్క కేసు కూడా పెట్టడంలేదు. ఎక్సైజ్ మామూళ్లు లేకుండా, అధికారుల వేధింపులు...

కెసిఆర్ ఇస్తున్నవి కేంద్ర పథకాలే

రైతు బందు పథకం బాగుందని నేను రాష్ట్ర ప్రభుత్వం ను పొగడలేదని,  రాష్ట్ర ప్రభుత్వం ను పొగిడినట్టు అసత్య ప్రచారం చేస్తున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభ కరంద్లాజే అసంతృప్తి...

వర్క్ ఫ్రమ్ హోమ్ ఇక చాలు..

కరోనా అదుపులో ఉందని, అయినా జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఐటీ కంపెనీలు తెరవాలన్నారు. ఐటీ కంపెనీల మీద చాలా రంగాలు ఆధారపడి ఉన్నాయని.. లక్షలాది...

దళితబంధుకు విపక్షాల ప్రశంస

రాష్ట్ర వ్యాప్తంగా వున్న దళితుల మనోభావాలు, వారి ఆర్థిక అవసరాలు, వారి స్థితిగతులు పరిశీలించడం ద్వారా విజయవంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో దళితబంధు పథకాన్ని తెలంగాణ నలుదిక్కుల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని...

నాలుగు మండలాలకు నేడు కార్యాచరణ

దళితబంధు పైలట్ ప్రాజెక్టుగా అమలు పరచనున్న నాలుగు మండాలల్లో  కార్యాచరణ కోసం సన్నాహక సమావేశాన్ని ప్రగతి భవన్ లో ఈ రోజు మధ్యాహ్నం రెండున్నర గంటలకు నిర్వహిస్తున్నారు. మధిర నియోజక వర్గంలోని చింతకాని మండలం,...

జీవో 111 పై మల్లగుల్లాలు

అంతర్జాతీయ నగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ పరిసర ప్రాంతాల ప్రజల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని జలాశయాల రక్షణ, అటవీ ప్రాంతాల్లో పచ్చదనం అభివృద్ధి, రియల్ ఎస్టేట్ సంబంధిత నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...

వరి సాగుతో రైతన్నకు తిప్పలే

కేంద్ర ప్రభుత్వం కిలో బాయిల్డ్ రైస్ కూడా కొనలేమని చెప్పిన నేపథ్యంలో.. రాష్ట్రంలోని బాయిల్డ్ రైస్ మిల్లులు మూతపడే ప్రమాదం ఉందని, తెలంగాణలో రైతులు ఇక ముందు వరిపంట సాగు చేయడం ఏమాత్రం...

ఓడితే సన్యాసం తీసుకుంటా – ఈటల

తెలంగాణ వ్యాప్తంగా హుజూరాబాద్ పై చర్చ జరుగుతోంది. కేసీఆర్ పతనానికి నాంది పలికే గడ్డ. మీకు హామీ ఇస్తున్నా. అందరూ సంఘీభావం చెబుతుండ్రు. కేసీఆర్ నోట్ల కట్టలకు, మద్యం సీసాలకు, అహంకారానికి, కుట్రలకు...

Most Read