చైనా మరోసారి రెచ్చగొట్టే చర్యలకు దిగింది. అరుణాచల్ ప్రదేశ్, అక్సాయిచిన్ ప్రాంతాలను చైనా తన జాతీయ భూభాగాలుగా ప్రకటించింది. దీనికి సంబంధించి అధికారిక మ్యాప్ను సోమవారం విడుదల చేశారు. చైనా సహజ వనరుల...
దూకుడుగా వ్యవహరిస్తున్న బిజెపి నేతల తీరుతో విపక్షాల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. కమలం నేతల కార్యాచరణ అనుమానాలకు తావిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ ఏడాది డిసెంబర్లో లేదా వచ్చే ఏడాది జనవరిలో లోక్సభ...
మల్కాజ్ గిరి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్నట్టు వచ్చిన వార్తలను మేడ్చల్ జిల్లా బి ఆర్ ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఖండించారు. ఈ మేరకు ఆయన ఓ పత్రికా ప్రకటన...
ఓటర్ ఐడి ని ఆధార కార్డు తో అనుసంధానం చేయాలని తమ పార్టీ తరఫున కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరామని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి రెడ్డి వెల్లడించారు. అప్పుడే...
రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల మంది ఓటర్లకు సంబంధించిన అక్రమాలు జరిగాయని, ఉన్నవాటిని తీసేయడం లేదా కొత్తవారిని అక్రమంగా చేర్పించడం చేశారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల...
ఎన్టీఆర్ మరణానికి కారణమైన చంద్రబాబు నేడు ఆయన పేరు మీద ఒక కాయిన్ రిలీజ్ చేస్తుంటే ఆ కార్యక్రమంలో కూడా నిస్సిగ్గుగా పాలు పంచుకుంటున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
నగరిలో సిఎం జగన్ పాల్గొన్న విద్యా దీవెన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి ఆర్కే రోజా తన పంచ్ డైలాగులతో చంద్రబాబు, పవన్ లపై విమర్శలు సంధించారు. 'భవిష్యత్తుకు గ్యారంటీ-...
నటరత్న, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయన ఫోటోతో రూపొందించిన 100 రూపాయల స్మారక నాణేన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల...
ఇటీవల అల్లర్లు చెలరేగిన హర్యానాలోని నూహ్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రోజు (సోమవారం) అక్కడ శోభాయాత్ర చేపట్టేందుకు విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ), భజరంగ్ దళ్ సన్నద్ధమయ్యాయి. అయితే పోలీసులు...