గుంటూరు, పల్నాడు జిల్లాల్లో చంద్రబాబు మూడు రోజుల పర్యటన అట్టర్ ఫ్లాప్ అయ్యిందని రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ముసలాయన అంటే బాబుకు కోపం వస్తుందని, జగన్ కంటే నేను...
పశ్చిమ బెంగాల్లో కొద్ది రోజులుగా ఎండలు ప్రచండ రూపం దాల్చాయి. దీంతో ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. వడ దెబ్బకు సుమారు పది మంది మ్రుత్యువాత పడ్డారు. తాజాగా బెంగాల్లో పిడుగులు...
మణిపూర్లో బిజెపి ప్రభుత్వానికి గిరిజనుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తోంది. అటవీ ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన సర్వే కుకి గిరిజనుల అసంతృప్తికి కారణం అయింది. తాజాగా అల్లర్లు పెరిగిపోవటంతో చూర్ చంద్రపూర్...
హిమాలయ దేశం నేపాల్ వరుస భూకంపాలతో వణికిపోయింది. గురువారం రాత్రి రెండు సార్లు భూమి కంపించి. రెండు గంటల వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. దేశంలోని బజురా దహకోట్...
ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ప్లీనరీ సాయంత్రం 6.30 కు ముగిసింది. దాదాపు 7గంటలకు పైగా సాగిన సమావేశం ఆద్యంతం ఆసక్తిగా సాగింది. టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ జాతీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత...
పన్నుల విధింపులో తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్...
మహిళల స్వయం సాధికారితకోసం ప్రభుత్వం అమలు చేస్తోన్నచేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం లాంటి పథకాల ద్వారా వారికి జీవనోపాధి కల్పించే మార్గాలను మరింత విస్తృతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్...
యాసంగి మొక్కజొన్న కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. ఉత్తర తెలంగాణలో ప్రధానంగా సాగు చేసే...
వెనుకబడిన వర్గాలు లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదని, బిసిలే పార్టీకి వెన్నెముకగా నిలిచారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. బిసిలకు టిడిపి శాశ్వతంగా రుణపడి ఉంటుందన్నారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి...
బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ప్రతినిధుల సమావేశంలో పాల్గొనేందుకు బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఉదయం తెలంగాణ భవన్కు చేరుకున్నారు. మొదట తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి...