అమెరికా ఆంక్షల దెబ్బకు రష్యా విలవిల్లాడుతున్నది. భారత్ సహా దక్షిణాసియా దేశాలు రష్యాకు డాలర్లలో చెల్లింపులు చేయలేకపోతున్నాయి. దీంతో రష్యా వాణిజ్య మిగులు ఆందోళనకర స్థాయికి చేరుకున్నది. భారతీయ బ్యాంకుల్లో రష్యాకు చెందిన...
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి నదిలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. శ్రీఖండి నుంచి ఇండోర్ వెళ్తున్న...
న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు(జేపీఎస్) రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులన్నీ అండగా నిలవాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. అందులో భాగంగా...
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్అర్)కు అతి సమీపంలో బాచుపల్లి వద్ద హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ ( హెచ్ఎండిఏ) రూపొందించిన లేఅవుట్ ప్లాట్లకు మంచి డిమాండ్ నెలకొంది. బాచుపల్లి లేఅవుట్ లో...
యువత భవితే కాంగ్రెస్ నినాదం... అమరుల ఆశయ సాధన కాంగ్రెస్ విధానం అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ సాధన ఆకాంక్షలు నెరవేరక నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రేవంత్రెడ్డి ఆవేదన...
‘తెలంగాణ మీకు నేల కాదు.. తల్లి వంటిది’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. సరూర్నగర్లో కాంగ్రెస్ నిర్వహించిన ‘ యువ సంఘర్షణ సభ’కు ముఖ్య అతిథిగా ప్రియాంక గాంధీ...
వైద్యారోగ్య శాఖలో 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) విడుదల చేసింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని 34...
ప్రజా సమస్యలు, వారు ప్రభుత్వానికి ఇచ్చే వినతుల పరిష్కారమే లక్ష్యంగా 'జగనన్నకు చెబుదాం' పేరిట సరికొత్త కార్యక్రమానికి నేడు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. దీనికోసం 1902 టోల్ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేశారు....
జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తక్షణమే విధుల్లో చేరాలని ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. రేపటిలోగా (మే 9వ తేదీ) సాయంత్రం 5 గంటలలోపు విధుల్లో చేరాలని స్పష్టం చేసింది. ఒకవేళ, 9 మే, 2023...
సిక్కులకోసంరాష్ట్రంలో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. గురుద్వారాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఇస్తామని హామీ ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ...