Sunday, March 16, 2025
HomeTrending News

Adani Data Center: విశాఖ ప్రగతిలో డేటా సెంటర్‌ కీలక పాత్ర : సిఎం జగన్

విశాఖపట్నంలో 300 మెగావాట్ల డేటాసెంటర్‌ ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం చరిత్రాత్మక ఘట్టమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివర్ణించారు. విశాఖ ప్రగతిలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని, డేటా...

Chandrababu: ఇన్నాళ్ళు ఏం దొరికాయి?: సిట్ పై బాబు

తాను ఎవరిని కలిస్తే వైసిపి నేతలకు ఎందుకని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.  పవన్ కళ్యాణ్ - తాను సమావేశామైతే వారికెందుకు నొప్పి అని ఎద్దేవా చేశారు.  అంటే ఓడిపోతామని...

Neera Cafe: హైదరాబాద్ లో నీరా కేఫ్ ప్రారంభం

హైదరాబాదు నెక్లెస్ రోడ్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నీరా కేఫ్ ను ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఈ రోజు ప్రారంభించారు....

Hyderabad: త్వరలో హైదరాబాద్లో వార్డు పాలన వ్యవస్థ

హైదరాబాద్ లో ఈరోజు నూతన సచివాలయంలో మంత్రి కే. తారకరామారావు పురపాలక శాఖపైన విస్తృత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో వార్డు పాలన వ్యవస్థను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రణాళికలపైన పురపాలక...

Telangana: షెడ్యూల్ ప్రకారమే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు:ఈసీ

ఆసెంబ్లీ ఎన్నికల సన్నద్ధత, ఓటరు జాబితా సంబంధిత అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారం నవంబర్, డిసెంబర్‌లో ఎన్నికలు...

రాష్ట్రానికే కిరీటం భోగాపురం ఎయిర్ పోర్ట్: సిఎం జగన్

ఉత్తరాంధ్రకు, రాష్ట్ర వైభవానికి భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు కేంద్ర బిందువుగా నిలవబోతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళంలకు సమాన దూరంలో ఈ...

Supreme Court: సిట్ పై హైకోర్ట్ స్టే కొట్టివేత

చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలపై  దర్యాప్తుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నియమించిన సిట్ పై హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అమరావతి భూ కుంభకోణం సహా కీలక ప్రాజెక్టులు, పలు విధానాలలో జరిగిన...

Insurance: గీత కార్మికులకు బీమా

రాష్ట్రంలో రైతు బీమా అమలు చేస్తున్న తీరులోనే కల్లుగీత కార్మికుల కోసం ‘గీత కార్మికుల బీమా’ ను అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. తద్వారా.. కల్లుగీస్తూ ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయిన...

Rabi Review: రైతాంగానికి సిఎం కెసిఆర్ భరోసా

అకాల వర్షాల వల్ల చేతికొచ్చిన వరిపంట తడిసిపోతున్న నేపథ్యంలో రైతన్నలు ఎటువంటి ఆందోళన చెందవద్దని, తడిసిన ధాన్యాన్నికూడా సేకరిస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తెలంగాణ రైతు కుటుంబాలకు భరోసానిచ్చారు. మామూలు వరిధాన్యానికి చెల్లించిన...

Sudan: అగ్నికీలల్లో సుడాన్… లక్షల మంది నిరాశ్రయులు

ఆఫ్రికా ఖండంలో ముఖ్యమైన దేశాల్లో ఒకటి, ఆఫ్రికాలో విస్తీర్ణంలో మూడో  పెద్ద దేశం సూడాన్ అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్నది. గత కొద్ది రోజులుగా దేశంలో తుపాకుల మోత మోగుతోంది. రెండు వర్గాలుగా విడిపోయిన సైనిక...

Most Read