Sunday, March 16, 2025
HomeTrending News

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదు రోజులు వర్షాలు విరివిగా పడుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు మీదుగా ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో...

NIMS: త్వరలో నిమ్స్ ఆస్పత్రికి నూతన భవనం

ప్రభుత్వ నిమ్స్ ఆసుపత్రి విస్తరణలో భాగంగా నిర్మించబోతున్న 2000 పడకల నూతన నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా త్వరలో భూమి పూజ చేసుకోబోతున్నామని, త్వరగా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య...

ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మలుపు

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ పలు  కీలక ప్రాజెక్టులకు రాష్ట్ర  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు, అడానీ డేటా సెంటర్ లకు శంఖుస్థాపన...

రైతులను ఆదుకునేందుకు చర్యలు: సిఎం

అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు, పంటలపై దాని ప్రభావం… అంశంపై అధికారులతో సీఎం సమీక్షించారు....

Sanitation workers: కంటి తుడుపు చర్య – బండి సంజయ్ విమర్శ

కరోనా కాలంలో ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమైతే... పారిశుధ్య కార్మికులు మాత్రం ప్రాణాలను ఫణంగా పెట్టి పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర మరువలేనిదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్...

HMDA: హెచ్ఎండిఏ స్థలాల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత

హైదరాబాద్ జవహర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండిఏ) ఖాళీ స్థలాలపై కన్నేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై హెచ్ఎండిఏ కొరడా జులిపించింది. జవహర్ నగర్ హెచ్ఎండిఏ భూములలో...

Zoo Upgrade: అంతర్జాతీయ స్థాయిలో నెహ్రూ జూ పార్క్ ఆధునీకరణ

అరవై వసంతాలు పూర్తి చేసుకున్న హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్ ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధ్యక్షతన జపాట్ (ZAPAT...

NCP: శరద్‌ పవార్‌ సంచలన నిర్ణయం

రాజకీయ కురువృద్ధుడు, మహారాష్ట్రకు చెందిన సీనియర్‌ నాయకుడు, నేషనలిస్ట్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ (NCP) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను NCP చీఫ్‌ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని పవార్‌...

King Charles III: పట్టాభిషేకానికి వెయ్యి కోట్ల ఖర్చు

బ్రిటన్‌ తదుపరి రాజుగా కింగ్‌ చార్లెస్‌ ప్రమాణం చేయనున్నారు. ఏడు దశాబ్దాలపాటు బ్రిటన్‌ను పాలించిన క్వీన్‌ ఎలిజిబెత్‌-2 గతేడాది సెప్టెంబర్‌లో మరణించిన విషయం తెలిసిందే. అనంతరం బ్రిటన్‌ తదుపరి రాజుగా ఛార్లెస్‌-3 బాధ్యతలు...

Kedarnath: హిమాలయాల్లో భారీ వర్ష సూచన

హిమాల‌య పర్వత ప్రాంతాల్లో రాబోయే రెండు రోజుల్లో భారీ వ‌ర్షంతో పాటు మంచు కురిసే అవ‌కాశం ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. ఈ నేప‌థ్యంలో ఉత్త‌రాఖండ్‌లోని రుద్ర‌ప్ర‌యాగ జిల్లా మెజిస్ట్రేట్ మ‌యూర్...

Most Read