Wednesday, April 23, 2025
HomeTrending News

సంక్షేమ, అభివృద్ధి అజెండా కొనసాగిస్తాం: జగన్ శుభాకాంక్షలు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2023 అందరి జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని ఆయన అభిలషించారు. ఈ నూతన సంవత్సరం ప్రతి ఇంట్లో ఆరోగ్యం, ఆనందాన్ని...

మార్పును అందుకుందాం: బాబు విషెస్

నూతన సంవత్సరం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. “ప్రపంచవ్యాప్త తెలుగువారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సర వేళ సత్సంకల్పంతో ముందుకు వెళ్దాం. అభివృద్ధి, ఆనందం, ఆరోగ్యంతో...

2023 సరికొత్త ప్రజాపాలనకు నాంది – సీఎం కేసీఆర్

గతాన్ని సమీక్షించుకుంటూ, వర్తమానాన్ని విశ్లేషించుకుంటూ, భవిష్యత్తును అన్వయించుకుంటూ మన జీవితాలను మరింత గుణాత్మకంగా తీర్చిదిద్దుకోవడం ద్వారానే నూతనత్వం సంతరిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. నూతన సంవత్సరం (2023) సందర్భంగా ముఖ్యమంత్రి కె....

రేపటినుంచి పెంచిన పెన్షన్ పంపిణీ

వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక ద్వారా ఇకపై ప్రతి నెలా రూ. 2,750 రూపాయలను ప్రభుత్వం అందించనుంది. రేపు జనవరి 01, 2023 నుండి పెంచిన పెన్షన్లు పంపిణీ  చేయబోతోంది. ఈ సందర్భంగా పెన్షన్ల...

దెబ్బతిన్న రోడ్లన్నీ బాగు కావాలి – మంత్రి ఎర్రబెల్లి

రాష్ట్రంలో పంచాయతీ అధికారులు, సిబ్బంది మెరుగ్గా పనిచేయడం వల్ల తెలంగాణకు జాతీయస్థాయిలో అవార్డులు వచ్చాయని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అదే...

కొత్తగూడ – కొండాపూర్ ఫ్లైఓవర్ ప్రారంభం

కొత్త సంవత్సరం రోజున హైదరాబాద్ నగర వాసులకు మరొక కీలకమైన ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. బొటానికల్ గార్డెన్ వద్ద నిర్మిస్తున్న కొత్తగూడ మరియు కొండాపూర్ జంక్షన్ లను కలిపే మల్టీ లెవెల్ ఫ్లైఓవర్...

చైనాలో కరోన విస్పోటనంపై WHO ఆందోళన

చైనాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో కోవిడ్‌ పరిస్థితులపై నిర్ధిష్టమైన సమాచారాన్ని క్రమం తప్పకుండా అందించాలని ఆదేశించింది. వైరస్‌ బారినపడి దవాఖానల్లో...

గుజరాత్‌లో రోడ్డు ప్రమాదం..పది మంది మృతి

గుజరాత్‌లోని నవ్‌సారి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున నవ్‌సారి జిల్లా వెస్మా గ్రామ సమీపంలో బస్సు, కారు ఢీకొన్నాయి. దీంతో పది మంది దుర్మరణం చెందారు. దాదాపు 30...

సిఎం కెసిఆర్ ను కలిసిన డిజిపి అంజన్ కుమార్

రాష్ట్ర డిజిపిగా బాధ్యతలను స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారిని శనివారం ప్రగతి భవన్ లో అంజనీ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసారు. తనకు డిజిపి గా అవకాశం కల్పించినందుకు సిఎం కెసిఆర్...

తిన్నది కల్వకుంట్ల కుటుంబం.. కట్టేది జనం – వైఎస్ షర్మిల

పైన పటారం.. లోన లోటారం... ఊపర్ షేర్వానీ.. అందర్ పరేషానీ అన్నట్లుంది రాష్ట్ర పరిస్థితని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. దొర చేసిన అప్పులకు రాష్ట్ర ఆదాయం...

Most Read