Saturday, September 5, 2026
HomeTrending News

ప్రభుత్వాసుపత్రిలో  తొలి ఆక్సిజన్,బాట్లింగ్ ప్లాంట్

కరోన రెండవ విడతలో అనేకమంది ఆత్మీయులను, పార్టీ కార్యకర్తలను, ప్రజాప్రతినిధులను కోల్పోయిన బాధ వెంటాడిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో ఆక్సిజన్ అందక, బెడ్లు దొరక్క కొందరు...

70:30 నిష్పత్తిలో పంచండి:ఏపి లేఖ

కృష్ణా జలాలను 70:30 నిష్పత్తిలో పంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య సంస్థ (కేఆర్ఎంబీ) కి లేఖ రాసింది. రెండవ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారమే నీటి...

ఇరాన్, పాక్ లతో ఆఫ్ఘన్ వాణిజ్యం

ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ వశమయ్యాక పాకిస్తాన్ తో వ్యాపార లావాదేవీలు పెరిగాయి. పది రోజుల్లోనే 50 శాతం వ్యాపారం పెరిగింది. ఆఫ్ఘన్ సరిహద్దుల్లోని చమన్ పట్టణం చేరుకునేందుకు వివిధ రకాల సరుకులతో కూడిన  వందల...

అమెరికాకు తాలిబాన్ల వార్నింగ్

అమెరికా బలగాలు ఆగస్ట్ 31వ తేదీలోగా ఆఫ్ఘన్ విడిచి వెళ్లాల్సిందేనని తాలిబన్లు హుకుం జారీ చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడేన్ మొదటగా ప్రకటించిన ప్రకారం ఈ నెలాఖరులోగా యుఎస్ మిలిటరీ ఆఫ్ఘన్...

ప్రభుత్వ చర్యలు భేష్: జాతీయ ఎస్సీ కమిషన్

రాష్ట్రంలో ఎస్సీలు, మహిళల రక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ ఉపాధ్యక్షులు అరుణ్ హల్దార్ పేర్కొన్నారు. ఇటీవల గుంటూరులో దారుణ హత్యకు గురైన ఇంజనీరింగ్ విద్యార్థిణి ఎన్.రమ్య...

వనరుల వినియోగంతో ఆదాయం: పెద్దిరెడ్డి

రాష్ట్రంలో ఖనిజ వనరులను సద్వినియోగం చేసుకుంటూ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవాలని రాష్ట్ర భూగర్భగనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌ కమిషనర్ కార్యాలయంలో గనుల శాఖ అధికారులతో సమీక్షా...

ఢిల్లీ గులాబి భవన్ కు ముహూర్తం ఖరారు

హుజురాబాద్ ఎన్నిక వల్ల రాష్ట్ర ప్రభుత్వం కూలిపోయేది లేదు...కేంద్రం లో ప్రభుత్వం మారేది లేదని టీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు , మంత్రి కే టీ రామారావు అన్నారు. హుజురాబాద్ లో దళితబంధు సక్సెస్...

టీకాతోనే కరోనా నుంచి రక్షణ – ఉపరాష్ట్రపతి

కరోనా మహమ్మారిపై పోరాటంలో టీకా నుంచి ప్రభావవంతమైన రక్షణ లభిస్తుందని, ఈ దిశగా ప్రజల్లో అవగాహన కల్పించడంలో వైద్య సిబ్బంది, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి వారిలో...

కెసిఆర్ తోనే ఈటల స్థాయి పెరిగింది

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని హనుమాన్ టెంపుల్ నుండి గీతా మందిర్ వరకు గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో హుజూరాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు మద్దతుగా సంఘీభావ...

కెసిఆర్ పథకాలు ఎన్నికల కోసమే

ముఖ్యమంత్రి దత్తత గ్రామాల్లో అభివృద్ధి ఏ మాత్రం జరగలేదని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. దత్తత పేరుతో మొదటి రోజు హడావిడి చేసి ఆ తర్వాత పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ముఖ్యమంత్రి...

Most Read