ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) నేతలు నాగపూర్ లో సమావేశం అవుతున్నారు. ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు జరిగే సమావేశాల్లో సంఘ్ అనుభంద...
ఢిల్లీలో నూతన తెరాస భవనం తెలంగాణ ఆత్మ గౌరవ, అస్తిత్వ చిహ్నమని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు అన్నారు. రెండు దశాబ్దాల క్రితం జలదృశ్యం వద్ద ఉద్యమ నాయకుడు...
సిఎం జగన్ సూచన మేరకే ఉత్తరాంధ్రలో పార్టీ బాధ్యతలు చూస్తున్నానని, అంతే కానీ వ్యాపారం చేయడానికో, భూకబ్జాలు చేసేందుకో ఇక్కడకు రాలేదని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయి...
ఢిల్లీలోని వసంత్ విహార్ లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయ నిర్మాణానికి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ వేద మంత్రోచ్ఛరణ మధ్య భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు,...
హరీష్ రావ్ హుజూరాబాద్ లో అడ్డా పెట్టి అబద్దాల కారు కూతలు కూస్తున్నారని, డ్రామా కంపెనీలా మాట్లాడి సోషల్ మీడియాలో పెట్టి యాక్షన్ చేస్తున్నాడని మాజీ మంత్రి ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. ప్రతి...
రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ప్రజలు తిరగబడితేనే జగన్ ప్రభుత్వం తోక ముడుస్తుందని అభిప్రాయపడ్డారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన...
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఇండియాలో రెండో దశలో కరోనా మహమ్మారి వేలమందిని బలితీసుకుంది. అటు మూడో వేవ్ తప్పదన్న నిపుణుల హెచ్చరికలు ఆందోళన పుట్టిస్తున్నాయి....
రాజకీయాలు కలుషితం అవుతున్నాయని, రాజకీయాలలో పరుష పదజాలం బాధాకరమని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లుభట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. రాజశేఖరరెడ్డి మహా నేత, రాజకీయాలలో వ్యక్తిగత విమర్శలు ఆయన ఏనాడూ చేయలేదన్నారు....
దివంగత నేత డా. వైఎస్సార్ 12వ వర్ధంతి పురస్కరించుకుని ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులు ఆర్పించారు. వైఎస్సార్ సతీమణి విజయమ్మ, కూతురు షర్మిల,...
దక్షిణాదిన ఎంతో మంది ఉద్దండ రాజకీయ నాయకులకు సాధ్యం కానిది...ఒక్క కేసీఆర్ కు మాత్రమే సాధ్యం కాబోతున్నది. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగిన నేత కెసిఆర్.
అవును తమిళనాడు ఆత్మగౌరవం కోసం తమ జీవితాలను త్యాగం...