Thursday, May 1, 2025
HomeTrending News

చీఫ్ జస్టిస్ గా ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణస్వీకారం

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఉదయం 10.05 గంటలకు గవర్నరు తమిళిసై సౌందరరాజన్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి...

ఎడ్యుకేషనల్ హబ్ గా గజ్వేల్

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రాతినిద్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న విద్యాహబ్ దేశానికే తలమానికంగా నిలువ బోతున్నది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఒకే ఆవరణలో అతిపెద్ద భవనాలను నిర్మించారు. గజ్వేల్ ఎడ్యుకేషన్...

టెక్సాస్‌లో సంచలనం..ట్రక్కులో 42 మృతదేహాలు

అమెరికాలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలో సోమవారం ఓ ట్రాక్టర్-ట్రైలర్‌లో కనీసం 40 మంది చనిపోయి కనిపించారని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి తెలిపారు. శాన్ ఆంటోనియోలోని రైలు...

ఆధునిక భారత నిర్మాత పివి – కెసిఆర్

భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు 101వ జయంతి ( జూన్ 28) సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆయనకు నివాళులు అర్పించారు. క్లిష్ట సమయాల్లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని కాపాడిన...

మద్దతు ధర బాద్యత మనదే: సిఎం స్పష్టం

Responsibility: రైతుల పంటను కొనుగోలు చేయడంతో పాటు ఎంఎస్‌పీ కల్పించాల్సిన బాధ్యత కూడా మనదేనని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులతో వ్యాఖ్యానించారు. పాలకులుగా, అధికారులుగా మనం గొంతులేని వారిపక్షాన...

జగన్ ను కలుసుకున్న ఎమ్మెల్యే విక్రమ్

Well Done: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూర్ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి  నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. దివంగత మంత్రి మేకపాటి...

వ్యతిరేకత వెల్లడైంది: చంద్రబాబు

Anti Incumbency: సాధారణ ఎన్నికల నాటికి, నేటి ఉపఎన్నికకూ కనీసం అధికార వైఎస్సార్సీపీ పది వేల ఓట్లు కూడా అదనంగా రాబట్టుకోలేకపోయిందని టిడిపి అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీ  ముఖ్య...

ఎక్కువ మందికి అవకాశం: పెద్దిరెడ్డి

Mining Reforms: మైనింగ్ లో - ఎక్కువ మందికి అవకాశం కల్పించేందుకే 'ఈ-ఆక్షన్' విధానాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర విద్యుత్, గనుల శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. మైనింగ్ రంగంలో సీఎం...

యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రాజ్యసభ సెక్రటరీ జనరల్ కార్యాలయంలో సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. యశ్వంత్ సిన్హా వెంట రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ నేత...

Satyagraha Deeksha : సత్యాగ్రహ దీక్షలతో కేంద్రానికి ఆల్టిమేటం

అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్ తో కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా సత్యాగ్రహ దీక్ష నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే అగ్నిపధ్ వెనక్కు తీసుకోవాలని లేదంటే ఉద్యమం మరింత ఉదృతం చేస్తామని...

Most Read