Sunday, September 6, 2026
HomeTrending News

వడ్ల కోసం కదిలిన గులాబి దండు

TRS Party Concerns Will Not Go Away Until The Grain Is Bought ఏసంగి వడ్లు కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు తెరాస నాయకులు, శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా...

లక్ష్యాల దిశగా అటవీ కళాశాల

Forest College Research Institute Fcri Graduation Ceremony : ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులను ఎదుర్కొనే దిశగా నిపుణులైన అటవీ అధికారుల అవసరం ఉందని, ఆ అవసరాలను తీర్చే దిశగా తెలంగాణ...

బిజెపి,టీఆర్ఎస్ తోడు దొంగలు

Mlc Jeevan Reddy Is Angry With Bjp And Trs Parties : రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వరి ధాన్యం కొనుగోలు చేయాలని,వ్యవసాయ ఉత్పత్తులన్నింటికి మద్దతు ధర కల్పించాలని రాష్ట్రంలో కాదు...

మీరేం అడుక్కుంటున్నారు: పేర్ని

Perni Nani Slams Ts Minister Vemula Prasanth Reddy On Ap Debts : తమ రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం, అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్రం దగ్గర బిచ్చమెత్తు కుంటున్నామని, కానీ...

మంత్రి వేముల మాటకు.. ఏపి మంత్రి తూటా…

Mutual Criticism Of Telangana And Ap Ministers : తెలంగాణ, ఏపి మంత్రులు మాటకు మాట సమాధానం ఇచ్చుకున్నారు. ఉదయం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన విమర్శలకు అదే స్థాయిలో ఏపి...

ప్రభుత్వం అంటే భయమా? కేశవ్

Keshav on APERC : ప్రభుత్వం నుంచి బాకీలు వసూలు చేసుకోవడంలో విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఘోరంగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు. విద్యుత్ రంగ సంస్థలను సక్రమంగా...

కుప్పం చంద్రబాబు అడ్డా: లోకేష్

Nara Lokesh Election Campaign In Kuppam Municipality : కుప్పం గడ్డ చంద్రబాబు అడ్డా అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో...

మణిపాల్ కు సిఎం జగన్

Treatment For Cm Jagans  In Manipal Hospital రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు తాడేపల్లి లోని మణిపాల్ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చారు. గత నెలలో వ్యాయామం చేస్తుండగా...

ఢిల్లీలో తగ్గని వాయు కాలుష్యం

Air Pollution In Delhi : ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకీ మరింత పెరిగిపోతోంది. దీపావళి, పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలు దహనం చేయడంతో దిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించింది. దిల్లీలో వాయు...

నెల్లూరు పర్యాటకం అభివృద్ధి చేయండి

Mekapati met Kishan Reddy:  శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టు పరిసరాలు సహా అనంతసాగరం, సంగం మండలాల్లో పలు ప్రదేశాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దే అవకాశాలను పరిశీలించాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి...

Most Read