దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారం 7 వేల కేసులు నమోదు కాగా.. నేడు 9 వేలకుపైనే కొత్త కేసులు బయటపడ్డాయి. నిన్నటితో పోలిస్తే 44 శాతం ఎక్కువ. కేంద్ర...
రైతులు ఆత్మ విశ్వాసం కోల్పోవద్దని రైతుల పక్షపాతి అయిన నాయకుడు కేసీఆర్ ఉన్నారని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. కాబట్టి ఎవరూ కూడా ఆత్మ విశ్వాసం కోల్పోవద్దని...
మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీం కోర్టు తీర్పు ఏక్నాథ్ షిండే వర్గానికి వ్యతిరేకంగా వస్తే సీఎం పదవికోల్పోయే పరిస్థితి నెలకొంది. అప్పుడు ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర...
ఉన్నత చదువులు చదివే పేద విద్యార్ధుల భోజన, వసతి ఖర్చుల కోసం జగనన్న వసతి దీవెన ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న ఆర్ధిక సాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
తెలుగుదేశం అంటేనే సంక్షేమం అని, తమ విధానాల వల్ల సంపద సృష్టి జరిగిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. నాలుగేళ్ల పాలనలో జగన్ ఒక్క పని చేశాడా అని ప్రశించారు....
అంతర్యుద్ధం కారణంగా సుడాన్లో తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకున్న తెలుగువారిని రక్షించేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో...
రాజమండ్రి మెడికల్ కాలేజ్ ను ప్రాధాన్యతగా తీసుకొని మే నెలాఖరుకు పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి 150 ఎంబిబిఎస్ సీట్లు దీని ద్వారా అందుబాటులోకి వస్తాయని రాష్ట్ర...
బిజెపి వాళ్ళు కేంద్ర ప్రభుత్వ సంస్థలను అడ్డుపెట్టుకొని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బిజెపి కేంద్రంలో అధికారంలోకి వస్తే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్నారు కానీ...
సుడాన్ పై పట్టుకోసం సాయుధ బలగాల నడుమ కొనసాగుతున్న అంతర్యుద్ధంపై అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇరు వర్గాల జనరల్స్ మూడు రోజుల పాటు కాల్పుల విరమణకు అంగీకరించిటనట్లు తెలిపింది. ఈ విషయాన్ని...