జనగామ జిల్లాలో ఎస్సై దంపతుల ఆత్మహత్య కలకలం రేపింది. ముందు ఎస్సై భార్య ఆత్మహత్య చేసుకోగా.. ఆమె మృతిని తట్టుకోలేక ఆయన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. కాసర్ల శ్రీనివాస్ జనగామ పట్టణంలో...
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పిసిసి అధ్యక్ష పదవి ఆశించిన కోమటిరెడ్డి అది దక్కక పోవటంతో కొన్నేళ్లుగా అసంతృప్తితో...
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వ మరో వినూత్న పథకానికి శ్రీకారం చుడుతోంది. ప్రివెంటివ్ కేర్ లో భాగంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్...
ఈ ఏడాది జూన్ 30 నాటికి తిరుపతి ఐఐటి క్యాంపస్లో నిర్మాణాలన్నింటినీ సిద్ధం చేసి అప్పగిస్తామని విద్యాశాఖ సహాయ మంత్రి డాక్టర్ సుభాస్ సర్కార్ వెల్లడించారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ సభ్యులు శ్రీ...
దేశంలో నలభై ఏళ్ళపాటు కేంద్ర మంత్రిగా పనిచేసిన ఘనత డా. బాబూ జగ్జీవన్ రామ్ కు దక్కుతుందని, ఆయన ఓ గొప్ప పరిపాలనా దక్షుడని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కొనియాడారు....
జాతీయ రాజకీయాల మీద దృష్టి కేంద్రీకరించి, సొంత రాష్ట్రంలో పరిపాలన మీద సీఏం కేసీఆర్ పట్టు కోల్పోయారని, అందుకే రాష్ట్రంలో పేపర్ల లీకేజీ అనేది ఒక ట్రెండ్ గా మారిపోయిందని అఖిలపక్ష పార్టీల...
జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీపై అమెరికాలో వేల కేసులు ఉన్న విషయం తెలిసిందే. ఆ కంపెనీకి చెందిన బేబీ పౌడర్తో పాటు ఇతర ఉత్పత్తుల్ని వాడడం వల్ల క్యాన్సర్ వచ్చినట్లు వేలాది మంది...
మెటుపల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు ఈ రోజు చనిపోయారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కొమిరెడ్డి రాములు హైదరాబాద్ లో మృతి చెందారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవటంతో 2004లో...
భారత దేశ సమాతావా ది జగ్జీవన్ రాం ఆశయాలను కొనసాగించాలి అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కార్మిక శాఖ మంత్రి గా కనీస వేతన చట్టాన్ని తీసుకు వచ్చిన మహనీయుడు బాబు జగ్జీవన్...
స్వాతంత్య్రోద్యమ నేత, సంస్కరణవాది బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సిఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన చిత్ర పటానికి...