Tuesday, April 22, 2025
HomeTrending News

ఆగస్ట్ నుంచి కొత్త పెన్షన్లు: కేటియార్

New Pensions: ఆగస్ట్ నుంచి కొత్త పెన్షన్లు అందిస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటిఆర్  ప్రకటించారు. కేసిఆర్ నేతృత్వంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు. ...

కాంగ్రెస్ లోకి విజయారెడ్డి

Back to : టిఆర్ఎస్ నేత, ఖైరతాబాద్ కార్పొరేటర్ పి. విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. రెండు పర్యాయాలుగా టిఆర్ఎస్ తరఫున కార్పొరేటర్ గా గెలిచిన ఆమె ఈ నెల 23న కాంగ్రెస్...

అస్సాం మేఘాలయాల్లో కుండపోత వానలు

అసోం,  మేఘాలయ రాష్ట్రల్లో  వరద పరిస్థితి తీవ్రంగా మారింది. ప్రధాన నదులలో నీటి మట్టాలు పెరిగాయి. కుండపోత వర్షాలకు ఇప్పటివరకు 31 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు మేఘాలయ లో సుమారు 19...

జిహాదీలపై సోమాలియాలో ఉక్కుపాదం

Terrorism In Somalia ; సోమాలియా ప్రభుత్వం ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతోంది. గల్ముదగ్ రాష్ట్రంలోని బహదో నగరంలో సుమారు 67 మంది ఉగ్రవాదులను సొమాలి సైన్యం హతమార్చింది. చనిపోయిన వారంతా అల్  షబాబ్...

రాకేశ్ మృతి పట్ల కెసిఆర్ దిగ్భ్రాంతి

అగ్నిపథ్ వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు, ఆందోళనలపై ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్మీ ఉద్యోగాల నియామక ప్రక్రియను నిరసిస్తూ.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో...

అగ్నిపథ్ పై నేడు కేంద్రం సమీక్ష

ఆర్మీ రిక్రూట్ మెంట్ లోకోసం ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకంపై  నిరసనలు వెల్లువెత్తడంతో కేంద్రం  ఈ రోజు (శనివారం) సమీక్ష నిర్వహించనుంది. అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు దావానలంలా వ్యాపించటంతో ...

ట్రిపుల్ ఐటి సమస్యల నెలవు – రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ నేతలు ఏమైనా కేసీఆర్ ఫాం హౌస్ పై బాంబులు వేయడానికి వచ్చారా,  బాసర త్రిపుల్ ఐటీ విద్యార్థులతో నేను మాట్లాడితే ప్రభుత్వానికి భయం దేనికి అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి...

పోస్టుల భర్తీలో పారదర్శకత: సిఎం ఆదేశం

Fill Fast: విద్యా, వైద్య రంగాలపై ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెడుతోందని, ఈ శాఖల్లో ఖాళీలు భర్తీచేయకపోవడం సరికాదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ...

సైన్యం ఆత్మ స్థైర్యం దెబ్బతీయెద్దు: కేటిఆర్

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అగ్నిపథ్ పథకం పున సమీక్ష చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే.తారకరామారావు డిమాండ్ చేశారు. జై జవాన్-జై కిసాన్ అని నినదించిన ఈ దేశంలో,...

బొత్సకు పద్మశ్రీ ఇవ్వాలి: బాబు

Babu on Botsa: జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై ప్రజలు తిరగబడాల్సిన సమయం ఆసన్నమైందని, గడప గడపకు అంటూ వస్తున్న నేతలను నిలదీయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు. ఎన్టీఆర్...

Most Read