Sunday, March 2, 2025
HomeTrending News

Modi Nizamabad: ప్రధాని మోడీ ఆరోపణలను ప్రజలు నమ్ముతారా?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్ పర్యటన పాలమూరుతో పోలిస్తే కొంత భిన్నంగా సాగింది. బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం మీద విమర్శల పదును పెంచారు. సిఎం కెసిఆర్ మీద సంచలన ఆరోపణలు చేశారు. GHMC ఎన్నికలకు...

IRR Case: 10న లోకేష్ విచారణ: ఏపీ హైకోర్టు ఆదేశం

ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విచారణను ఈనెల 10కి వాయిదా వేస్తూ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  రేపు విచారణకు...

Jana Sena: పెడనలో అల్లర్లకు కుట్ర: పవన్ ఆరోపణ

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణ చేశారు. రేపు పెడనలో జరగనున్న జనసేన వారాహి విజయ యాత్రలో అల్లర్లు సృష్టించేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, మూడు వేల మంది కిరాయి మూకలను...

Caste Census: కుల గణన…రాజకీయాల్లో కొత్త సమీకరణాలు

బీహార్లో కులగణన రాజకీయంగా తేనెతుట్టెను కదిలించినట్టు అయింది. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కులగణన అంశమే ప్రధానం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో చివరిసారిగా కులాల వారిగా జనాభా గణన 1931లో...

Supreme Court: చంద్రబాబు క్వాష్ పిటిషన్ 9కి వాయిదా

స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనపై నమోదు చేసిన రిమాండ్ రిపోర్ట్ ను కొట్టి వేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణను సుప్రీం కోర్టు ధర్మాసనం వచ్చే...

AP High Court: లోకేష్, నారాయణ లంచ్ మోషన్ పిటిషన్లు

ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, మాజీ మంత్రి నారాయణలు ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులో రేపు...

Afghan Consulate: తాలిబన్లతో దౌత్యం భారత్ కు లాభదాయకం

ఢిల్లీలో ఆఫ్ఘనిస్తాన్ రాయబార కార్యాలయం అక్టోబర్ 1వ తేదీన మూసివేశారు. భారత ప్రభుత్వం సహకరించటం లేదని... అందుకే కార్యకలాపాలు నిలిపివేసినట్టు తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి రావడం చాలా దురదృష్టకరమని, కొనసాగించడం...

YSRCP: అవనిగడ్డ సభ అట్టర్ ఫ్లాఫ్: అంబటి

అవనిగడ్డలో జనసేన వారాహి విజయ యాత్ర అట్టర్ ఫ్లాప్ అని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. జనసేన ఓ వైపున భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉంటూనే తెలుగుదేశం...

Padmashali: పద్మశాలి ఓట్లు.. వెలమ సీట్లు…

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బిసీ జనాభా అధికంగా ఉన్నా...పదవుల పందేరంలో వెనుకబడే ఉన్నారు. రాజకీయ చైతన్యం కలిగిన పద్మశాలి సామాజిక వర్గం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ వర్గం వారు ఎంత చైతన్య...

TDP: ఢిల్లీలో లోకేష్… రాజమండ్రిలో భువనేశ్వరి

నేడు గాంధీ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ సత్యమేవ జయతే పేరిట దీక్షలకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా దీక్ష చేపట్టి సాయంత్రం లైట్లు ఆర్పేసి కొవ్వొత్తులు వెలిగించాలని...

Most Read