గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమం) పుష్ప శ్రీవాణి వెల్లడించారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా...
పుస్తక పఠనాభిరుచి తగ్గుతున్న ఈ కాలంలో అందరిని ఆకట్టుకునే విధంగా ఉంటూనే సమాజానికి దారి చూపగల రచనలు చేయాలని పర్యాటక, సాంస్కృతిక మంత్రి వి.శ్రీనివాసగౌడ్ అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో డా.దేవులపల్లి...
స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 15 వ తేది ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గోల్కొండ కోటలో జాతీయ జెండా ఆవిష్కరిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్...
ఆసరా పింఛన్లు పొందటానికి కనీస వయస్సు 65 సంవత్సరాలు నుండి 57 సంవత్సరాలకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందున, సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు అర్హత ఉన్న లబ్ధిదారుల జాబితా...
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. మాసబ్ ట్యాంక్, దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో గుస్సాడి, దింస నృత్యాలతో, వివిధ కార్యక్రమాలతో ఘనంగా జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ...
కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్ లో కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (ఎన్.ఐ.ఏ)ని అడ్డం పెట్టుకొని కశ్మీర్...
హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో ఇతర కార్యాలయాల నిర్మాణాలు అపకపోవడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పాఠశాలల ఆవరణలో రైతు భరోసా కేంద్రాలు, పంచాయతీ భవనాలు, గ్రామ సచివాలయ...
సోషల్ మీడియా- మీడియాలో నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే ,మాజీ ఉప ముఖ్యమంత్రి టి .రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. లోటస్ పాండ్ దగ్గర అనిల్ కుమార్ ను నేను కలిసినట్లు...
రెండున్నరేళ్లలో తెలంగాణలో దళితుల అభివృద్ధికి లక్ష కోట్లు ఖర్చు చేస్తామని ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. వచ్చే సంవత్సరం దళిత బంధు క్రింద బడ్జెట్ లో రూ.30 వేల కోట్లు...