అమెజాన్ అడవులను అంతమొందిస్తున్న బహుళ జాతి సంస్థల స్వార్థానికి అమాయకులు బలవుతున్నారు. లాటిన్ అమెరికా, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో అభివృద్ధి పేరిట అడవుల విధ్వంసం వేగంగా జరుగుతోంది. ఈ రెండు ఖండాల్లో పేక...
మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు రానుండగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మరో సాహసానికి దిగనుందనే వార్తలు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే 370 ఆర్టికల్ రద్దు చేసి దేశ రాజకీయాల్లో...
రాష్ట్ర విభజన విభజన చట్టం 13వ షెడ్యూల్, సెక్షన్ 93 లో పార్లమెంటు నిండు సభలో ఇచ్చిన హామీ మేరకు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై స్పష్టమైన ప్రకటన చేసి ప్రధానమంత్రి నరేంద్ర...
ప్రభుత్వ పథకాల అమలుపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ వెల్లడించారు. నవరత్నాల అమలులో జగన్ ప్రభుత్వం విఫలమైందంటూ నేడు టిడిపి చేసిన ఆరోపణలపై...
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి జూలై 4న చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. చీలాపల్లి సమీపంలో ఉన్న సీఎంసి ఆసుపత్రి ఆవరణలో మెడికల్ కళాశాల నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. సిఎం పర్యటన ...
ఉత్తరాఖండ్లో కుండపోతగా వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో రెండు రోజులుగా పడుతున్న వానలకు నదులన్నీ నిండుగా ప్రవహిస్తున్నాయి. ఎడతెరిపి లేని వానలకు చమోలీ జిల్లాలో కీలకమైన హైవేపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో...
అకాల మరణం చెందిన, తెలంగాణ ఉద్యమ ప్రజా గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్ పార్థివ దేహానికి సీఎం కేసీఆర్ ఘన నివాళులు అర్పించారు. హైదరాబాద్ గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి...
వైసీపీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో కనీసం 10 శాతం కూడా అమలు చేయలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. జగన్ ఇచ్చిన హామీల్లో ఒకే ఒకటి సంపూర్ణంగా...
ప్రముఖ గాయకుడు సాయిచంద్ భౌతికకాయానికి మంత్రి కేటీఆర్ నివాళులు అర్పించారు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి వెళ్లిన మంత్రి కేటీఆర్.. ఆయన పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు....
అట్లాంటిక్ మహా సముద్రంలో 13 వేల అడుగుల లోతులో ఉన్న టైటానిక్ నౌక శిథిలాలను చూసేందుకు ఐదుగురితో వెళ్లి గల్లంతైన టైటాన్ సబ్మెర్సిబుల్ కథ విషాదాంతమైన విషయం తెలిసిందే. తీవ్ర పీడనం వల్ల...