Wednesday, February 26, 2025
HomeTrending News

హైదరాబాద్‌లో 100 టీకా కేంద్రాలు

పద్దెనిమిది ఏళ్లు పైబడిన పౌరులందరికీ కొవిడ్‌ టీకాలు వేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 100 కరోనా వ్యాక్సిన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పురపాలక శాఖ ముఖ్య...

ఆయిల్ ఫామ్ సాగుతో సిరులు

వ్యవసాయం రోటీన్ ప్రక్రియ కాదు. మారుతున్న కాలానికి అనుగుణంగా, మార్కెట్ డిమాండుకు అనుగుణంగానే  రైతులు మారాలని ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపు ఇచ్చారు. ఆయిల్ ఫామ్ తోటల పెంపకం సముద్రతీర...

రోదసీలోకి మన శిరీష  

విశ్వ వినువీదిలోకి తొలిసారిగా తెలుగు అమ్మాయి పయనం అవుతోంది. భారతీయ యువతి ౩౦ ఏళ్ళ శిరీషకు ఈ అవకాశం దక్కింది. ఏరో స్పేస్ లో ఇంజనీరింగ్, స్పేస్ ఇండస్ట్రీ లో ఎంబిఏ పూర్తి...

పఠాన్ చెరువులో పట్టణ ప్రగతి

పల్లెలు,పట్టణాలను పరిశుభ్రం చేసుకొని, అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో  ముఖ్యమంత్రి కెసిఆర్ పల్లె,పట్టణ ప్రగతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి తెలిపారు. ప్రజా ప్రతినిధులందరు పల్లె...

వణికిస్తున్న డెల్టా వేరియంట్

ప్రపంచవ్యాప్తంగా కరోనా డెల్టా వేరియంట్ కేసులు వేగంగా కాకపోయినా నెమ్మదిగా పెరుగుతున్నాయి. గడచిన ఆరు నెలల గణాంకాల ప్రకారం చూస్తే దక్షిణ కొరియాలో డెల్టా వేరియంట్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. అక్కడి కరోనా...

దేశమంటే ఇంగ్లీషు మీడియమే!

దేశంలో అన్ని రాష్ట్రాల్లో హై స్కూల్ స్థాయిలో ఇంగ్లీషు మీడియానికే ఆదరణ పెరుగుతోంది. మొత్తం దేశమంతా బడులకు వెళ్లే పిల్లల్లో 26 శాతం మంది ఇంగ్లీషు మీడియంలో చదువుకుంటున్నట్లు 2019-20 విద్యా సంవత్సరానికి...

కోవిడ్ కు వాయు కాలుష్యం తోడు

దేశవ్యాప్తంగా 300 జిల్లాల్లో వాయు కాలుష్యం కరోనా వ్యాప్తికి తోడవుతోందని తాజా అధ్యయనంలో తేలింది. ఆరు నెలలుగా గణాంకాలను పరిశీలిస్తే వాయు కాలుష్యం తక్కువగా ఉన్న జిల్లాల్లో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్నట్లు...

రష్యాలో మూడో డోసు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ మొదలైనప్పటికీ.. చాలా దేశాలను వ్యాక్సిన్‌ కొరత వేధిస్తోంది. ఇదే సమయంలో మరికొన్ని దేశాలు మాత్రం మూడో డోసును పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే రెండు డోసులు...

ఎగ్జిబిషన్ సొసైటీలో ఏసిబి సోదాలు  

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో ఎసిబి అధికారులు సోదాలు చేస్తున్నారు. సొసైటీ లావాదేవీల వ్యవహారంలో అరా తీస్తున్న అధికారులు. పలు డాక్యుమెంట్ లను పరిశీలిస్తున్న ఎసిబి అధికారులు. గత ఆరేళ్లుగా ఎగ్జిబిషన్...

వైఎస్ జగన్ గా ‘ప్రతీక్ గాంధీ’

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలో ముఖ్య ఘట్టమైన పాదయాత్ర ఆధారంగా మహి వి రాఘవ ‘యాత్ర’ అనే సినిమాను రూపొందించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో వై.ఎస్ పాత్రను మలయాళ...

Most Read