రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 లక్షల ఇళ్ళ నిర్మిస్తున్నామని, ఇంత భారీ స్థాయిలో ఇళ్ళ నిర్మాణం చరిత్రలో ఎప్పుడూ జరగలేదని, దేశం మొత్తం మనవైపు చూస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
బీజేపీలో చేరుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తనపై కొందరు తప్పుడు వార్తలు రాస్తున్నారని, తల్లి లాంటి తెరాస ను వీడే ప్రసక్తి లేదని జహీరాబాద్ ఎంపీ భీంరావు బసవంతరావు పాటిల్ తేల్చిచెప్పారు. తనపై...
శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం గ్యాస్ పైప్ లికేజి కావడంతో ఊపిరి అడక స్పృహతప్పి పడిపోయిన ముగ్గురు వ్యక్తులు. జాకీర్, ఇలియాస్, నర్సింహ్మారెడ్డిలను హుటా హుటీన ఎయిర్ పోర్ట్ లోని అపోలో ఆస్పత్రికి తరలించిన...
ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాల అభివృద్ధిపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన బి.ఆర్.కె.ఆర్ భవన్లో గురువారం సమావేశమైంది. ప్రైవేటు పాఠశాలలతో సమానంగా ప్రభుత్వ...
CM Jagan asked Officials to get Awareness to Public on New Education Policy :
నూతన విద్యావిధానంలో ఏ ఒక్క స్కూల్ ను కూడా మూసివేయడం లేదని, ఒక్క ఉపాద్యాయుడ్ని...
గుంటూరు జిల్లాలో నెలకొల్పిన జిందాల్ పవర్ ప్లాంట్ ను వచ్చేనెలలో ప్రారంభించబోతున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. జిందాల్ ప్లాంట్ పనులు 2016లో ప్రారంభం అయ్యాయని, త ప్రభుత్వం...
దేశ సైనికులకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తూ, వారి దేశ భక్తిని కొనియాడే ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ గురువారం భారత సరిహద్దు దళం (BSF) జవాన్ల తో సరదాగా గడిపారు. ఉత్తర...
లోక్ జనశక్తి పార్టీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎల్ జే పి జాతీయ అధ్యక్షుడిగా పశుపతి కుమార్ పరస్ ఎన్నికయ్యారు. పశుపతి కుమార్ కు పోటీగా ఈ రోజు సాయంత్రం వరకు ఎవరు...
ఆంధ్ర ప్రదేశ్ పరిపాలనా రాజధాని అతి త్వరలో విశాఖపట్టణానికి మారబోతోందని వైఎస్సార్ సిపి రాజ్య సభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ముహూర్తం ఎప్పుడనేది ఇంకా నిర్ణయించలేదని, దీనికి సంబందించిన సంకేతాలు...
Sajjala Fire On Chandrababu Naidu For His Letter On Agricultural Issues :
రైతులపై చంద్రబాబు కపట ప్రేమ కురిపిస్తూ, అబద్ధాలు, అసత్యాలతో లేఖలు రాస్తున్నారని ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల...