కర్ణాటకను కరెంట్ కష్టాలు చుట్టుముట్టాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు రాజధాని బెంగళూరు సహా అనేక ప్రాంతాల్లో విద్యుత్తు కోతలు ప్రజల్ని ఇబ్బందికి గురిచేస్తున్నాయి. గత నాలుగు రోజులుగా రాజధాని బెంగళూరులో రోజుకు...
పాకిస్థాన్ వనరుల్ని చైనా కొల్లగొడుతోందని బలోచిస్తాన్ లో దశాబ్ద కాలంగా అసంతృప్తి రాజుకుంటోంది. గ్వదర్ ఓడరేవులో స్థానిక ప్రజలకు ఉపాధి దక్కకుండా కార్మికుల నుంచి అధికారుల వరకు చైనా వారికే అవకాశాలు దక్కడం...
తెలంగాణ లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల్లో 90 సీట్లను గెలుచుకుని... బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని బిసి సంక్షేమ. పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్అన్నారు. ఆదివారం మంత్రి ఎమ్మెల్యే క్యాంపు...
రిషికొండ నిర్మాణాలపై హైకోర్టు సూచనలు మేరకే ముందుకు వెళ్తున్నామని నిర్మాణాలను ఆపాలని హైకోర్టు ఎక్కడ చెప్పలేదని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా స్పష్టం చేశారు హైకోర్టు సూచనలు మేరకే ముందుకు...
రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష నేత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పుంగనూరు, అంగళ్ళు ఘటనలపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర...
పవన్ కళ్యాణ్ కనీస రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని విశాఖ పట్నం ఎంపి ఎంవివి సత్యనారాయణ విమర్శించారు. విశాఖలో ఎంపీగా గెలిచినప్పటి నుంచి ప్రజల మధ్యనే ఉంటున్నానని పవన్ కళ్యాణ్ మాత్రం గాజువాకలో...
నీట్ వ్యతిరేక బిల్లుకు ఎప్పటికీ ఆమోదం తెలుపనని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తేల్చిచెప్పారు. బిల్లుకు క్లియరెన్స్ ఇవ్వాల్సిన చివరి వ్యక్తిని తానేనని, అది జరుగబోదని స్పష్టం చేశారు. మన పిల్లలు పోటీలో...
పాకిస్థాన్ ఎన్నికల్లో గెలిచేందుకు పాకిస్థాన్ ముస్లిం లీగ్- పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ల కూటమి వ్యూహాత్మకమైన ఎత్తుగడ వేసింది. తిరుగుబాటు, వేర్పాటువాదం తో తీవ్ర అసంత్రుప్తిలో ఉన్న బలూచ్ ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు...
నిరుద్యోగుల ఆందోళనలు పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం గ్రూప్-2 పరీక్షను నవంబరుకు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది. నవంబర్ 2, 3 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ప్రస్తుతం గురుకుల పోస్టులకు...