రాజ్యసభ పూర్వ సభ్యులు సోలిపేట రామచంద్రారెడ్డి ఈ ఉదయం స్వల్ప అస్వస్థతతో హైదరాబాదులో కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. సిద్దిపేట జిల్లా చిట్టాపూర్ కు చెందిన రామచంద్రారెడ్డి తొలితరం కమ్యూనిస్టు నాయకుల...
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎల్లుండి బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పర్యటించనున్నారు. ఇక్కడ జరిగే బహిరంగ సభలో జగనన్న అమ్మ ఒడి పథకం నాలుగో ఏడాది నిధులు...
నరసాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను పురోహితులు, పాస్టర్లు కలుసుకుని ఆశీర్వాదం అందించారు. పవన్ కు సకల శుభాలు కలగాలని, ఆయన సంకల్పం సిద్ధించాలని నరసాపురం నియోజకవర్గ పరిధిలోని ప్రధాన దేవాలయాల...
నైరుతీ రుతుపవనాలు ఊహించని రీతిలో దూసుకెళ్తుతున్నాయి. రుతుపవనాలు దాదాపు దేశమంతటా 80 శాతం వ్యాపించినట్లు భారతీయ వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల చాలా వేగంగా రుతుపవనాలు దేశంలోని వివిధ...
హైదరాబాద్లో అత్యంత రద్దీ కూడళ్లలో ఒకటైన ఉప్పల్ చౌరస్తాలో పాదచారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్డు దాటేందుకు నిర్మించిన స్కైవాక్ ను మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి ఈ రోజు ప్రారంభించారు.
ప్రజల ఇబ్బందులను దృష్టిలో...
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా నాగర్ కర్నూల్ లో కేసిఆర్ ప్రభుత్వంపై చేసిన అసత్య ఆరోపణలపై రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం...
వైఎస్సార్ లా నేస్తం ద్వారా లబ్ధి పొందుతోన్న జూనియర్ న్యాయవాదులు భవిష్యత్తులో స్థిరపడ్డాక ఇదే మమకారం పేదల పట్ల చూపిస్తారన్నది తన విశ్వాసమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు....
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ఉదయం మహారాష్ట్ర పర్యటనకు బయల్దేరారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్లోని ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గాన రెండు ప్రత్యేక బస్సులు, 600 కార్లతో కూడిన...
రాష్ట్రం ఏర్పడిన తర్వాత తలసరి ఆదాయం రెట్టింపయిందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతున్నదని చెప్పారు. వరిసాగులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. కాళేశ్వరం...
నారా లోకేష్ కు దమ్ముంటే నెల్లూరు సిటీలో తనపై పోటీ చేయాలని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. దొడ్డిదారిన మంత్రి అయిన లోకేష్.... తాత, తండ్రి ఇద్దరూ ముఖ్యమంత్రులుగా...