రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వ్యవసాయం చేసే రైతుకి సాయం అందడం లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. 3 వేల కోట్ల తో ప్రత్యేక...
భారత్ జోడో యాత్ర ఈ రోజు పుల్వామా జిల్లా అవంతిపొరా నుంచి ప్రారంభమైంది. జీలం నది తీరంలో సాగుతున్న కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పీపుల్ డెమోక్రాటిక్...
రాష్ట్రంలో కొత్త పొత్తులకు అవకాశమే లేదని, ఇప్పటికే బిజెపి-జనసేన పొత్తులో ఉన్నాయని, మరో కొత్త పార్టీకి ఇందులో చోటు లేదని బిజెపి నేత, రాజ్య సభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు స్పష్టం...
దేశానికి దిశ, దశ చూపే రాజకీయ శక్తిగా బీఆర్ఎస్ పార్టీ ఆవిష్కృతం కాబోతుందని, పార్టీ జాతీయ అధ్యక్షులు, సీయం కేసీఆర్ తో కలిసి నడవాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి విచారణ జరుపుతోన్న సిబిఐ ముందుకు నేడు కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి హాజరవుతున్నారు. కేసు విచారణ కోసం హాజరు కావాలని...
జార్ఖండ్లోని ధన్బాద్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ దవాఖానలో మంటలు అంటుకోవడంతో వైద్య దంపతులతోసహా ఆరుగురు మరణించారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హాస్పిటల్ కారిడార్లో మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి రెండో...
తెలంగాణాలో మధ్యాహ్నం 12 గంటల లోపు పార్సిల్ బుక్ చేస్తే రాత్రి 9 గంటలకు గమ్యస్థానానికి చేరుస్తామని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. రాత్రి 9 గంటలలోపు బుక్ చేసుకుంటే...
ఉద్యోగాల కోసం వేచిచూడటం కంటే.. ఉద్యోగాలు సృష్టించే దిశగా నేటి యువత ముందడుగేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి ‘స్టార్టప్ ఇండియా’ ఆలోచన కారణంగానే యువతకు ప్రోత్సాహం లభిస్తోందన్నారు. హైదరాబాద్ లోని...
ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి అధ్యక్షుడు, సినీ నటుడు శరత్ కుమార్ శనివారం హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశ రాజకీయాలపై...
ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం మారనుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తూర్పు భూమధ్య రేఖా ప్రాంతానికి అనుకొని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ రోజు అది అల్పపీడనంగా మారనుంది. అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా ఈ...