మునుగోడులో జరుగుతోంది కురక్షేత్రమే. ఈ యుద్దంలో ధర్మం బీజేపీవైపే ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అన్నారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మునుగోడు...
అమరావతి మహా పాదయాత్రపై తాము ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. పాదయాత్రపై విధించిన షరతులు కొట్టివేయాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి తరఫున దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన...
మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ, తెరాస నాయకులు, కార్యకర్తలు పరస్పరం దాడికి దిగారు. మునుగోడు మండలం పలివెల మీదుగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోకు వెళ్తున్న టీఆర్ఎస్...
బీజేపీ బట్టెబాజ్ గాళ్ల మాటలు వింటే గోస పడతరని మంత్రి హరీశ్ రావు మునుగోడు నియోజకవర్గ ప్రజలను హెచ్చరించారు. 15 రోజుల నుండి ఎవరు ఏం చెప్పారో అన్ని విన్నరు. మనకు అన్నం...
అమరావతి రాజధానిపై భారత అత్యున్నత న్యాయస్థానంలో నేడు విచారణ మొదలైంది. అయితే ఈ కేసు విచారణలో తాను భాగస్వామ్యం కాలేనని, తాను సభ్యుడిగా లేని వేరొక ధర్మాసనానికి ఈ కేసును బదిలీ చేస్తానని...
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో దక్షిణ కోస్తాలో వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. దీంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. చెన్నై శివారులో కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు...
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఆ అంశంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు....
ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొని జాతీయ పతాకం ఆవిష్కరించారు. తెలుగుతల్లి, శ్రీ...
మధ్యప్రదేశ్, అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రాలను ఈ రోజు భూకంపం వణికించింది. మధ్యప్రదేశ్ లోని పంచ్ మరిలో ఈ రోజు ఉదయం 8.44 కు ఒక్కసారిగా మొదలైన భూప్రకంపనలతో ప్రజలు భయాందోళన చెందారు. భూకంప తీవ్రత...
ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం మరియు సహకార శాఖల మంత్రి అమిత్ షా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
"రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా హృదయపూర్వక...