సద్దుల బతుకుమ్మ జరుపుకుంటున్న సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలుగు మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ, దసరా పండుగ శుభ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభవార్త అందిస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్...
కుట్రలు కుతంత్రాలకు భారతీయ జనతా పార్టీ పెట్టింది పేరు అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు. అటువంటి కుతంత్రాలలో భాగమే మునుగోడు ఉప ఎన్నిక అని ఆయన తేల్చిచెప్పారు....
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు భయపడి బీజేపీ కుట్రలు, కుతంత్రాలు చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈడీ అధికారులతో కాంగ్రెస్ నాయకులను వేధింపులకు గురిచేస్తోందని, ముఖ్య నాయకులను ఈడీ...
తమిళనాడు, కేరళ కంటే ఉత్సాహంగా కర్నాటకలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జరుగుతోంది. ముఖ్యంగా బీజేపీకి సవాల్ విసిరే స్థాయిలో కర్నాటక కాంగ్రెస్కు బలం ఉండడంతో.. ఆ...
మిషన్ భగీరథ, పంచాయతీరాజ్శాఖకు వచ్చిన కేంద్ర అవార్డులే తమ పని తనానికి, సిఎం కెసిఆర్ పాలన దక్షతకు నిదర్శనమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రం అభివృద్ధిలో...
కెసిఆర్ కుటుంబం అవినీతికి మీటర్ లు పెడతామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హెచ్చరించారు. అవినీతిపై లెక్కకు లెక్క తీస్తామన్నారు. హైదరాబాద్ లో ఈ రోజు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో...
తెలంగాణ భవన్ లో దసరా రోజు (అక్టోబర్ 05) ఉదయం 11 గంటలకు తలపెట్టిన టిఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ మీటింగ్ యధావిధిగా జరగుతుందని టిఆర్ఎస్ అధినేత సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. మునుగోడు...
పాకిస్తాన్ లో లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టిన చైనా వాటిని కాపాడుకునేందుకు నీతి మాలిన పనులకు ఉపక్రమించింది. బెలోచిస్తాన్, సింద్, ఆక్రమిత కాశ్మీర్ లో ఓడరేవుల నుంచి గనుల వరకు విధ్యుత్ ప్రాజెక్టులు...
మునుగోడు ఉపఎన్నికకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల ఏడో తేది నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 14 వ తేది ఆఖరు. 15...
అరుదైన గాకర్స్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి హనీ వైద్యానికి ఒక కోటి రూపాయల సాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేటాయించారు. అత్యంత ఖరీదైన 10 ఇంజక్షన్లను బి.ఆర్.అంబేద్కర్ జిల్లా...