Friday, May 2, 2025
HomeTrending News

వెన్నుపోటుకు, దొంగ ఓటుకు కేరాఫ్ అడ్రస్ బాబు: జగన్

‘మీ ఎమ్మెల్యే హైదరాబాద్ కు లోకల్, కుప్పం కు నాన్ లోకల్’ అని చంద్రబాబును ఉద్దేశించి రాష్ట్ర ముఖ్యమంతి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘ఆయన ఈ నియోజకవర్గానికి ఏం చేశాడో...

ప్రైవేట్‌కి విద్యుత్ అంటే.. ప్రజా ద్రోహమే: మంత్రి జగదీష్‌ రెడ్డి ఫైర్‌

ప్రైవేట్‌ వ్యక్తుల చేతికి విద్యుత్ సంస్థలను అప్పజెప్పడమంటే ప్రజలకు ద్రోహం చేయడమేనని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విద్యుత్ చట్టంపై మంత్రి మండిడ్డారు....

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు… రాజస్థాన్ రాజకీయాలు

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి నిర్వహిస్తున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ స్పష్టం చేశారు. ఈ మేరకు గతకొద్దిరోజులుగా నెలకొన్న ఊహాగానాలపై స్పష్టతనిచ్చారు. ఫలితం ఏదైనా.. పార్టీని ఏకం...

నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలు

నేషనల్ హెరాల్డ్  కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. టీపీసీసీకి చెందిన ఐదుగురు కీలక నేతలను విచారణకు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. ఈ...

ఇరాన్ మహిళలకు బాసటగా యుఎన్

ఇరాన్ లో హిజాబ్ వివాదంపై ఐక్యరాజ్యసమితి ఆ దేశ ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. హిజాబ్ పేరుతో మహిళల హక్కులు కాలరాస్తున్నారని యుఎన్ మానవ హక్కుల కమిషన్ తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేసింది....

అక్టోబర్ 2 న యూకే లో బతుకమ్మ వేడుకలు

తెలంగాణ జాగృతి- యూకే విభాగం ఆధ్వర్యంలో జరగనున్న ‌బతుకమ్మ వేడుకల పోస్టర్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ లో ఆవిష్కరించారు. అక్టోబర్ 2 న యూకే లోని ఇల్ ఫోర్డ్ నగరంలో ఘనంగా...

ఏడాదిలోగా పాలమూరు-రంగారెడ్డి పూర్తి: నిరంజన్‌ రెడ్డి

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ఏడాదిలోగా పూర్తవుతాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. సమైక్య పాలనలో దశాబ్దాల పాటు పక్కనపెట్టిన పెండింగ్ ప్రాజెక్టులను స్వరాష్ట్రంలో శరవేగంగా పూర్తి చేశామన్నారు. కాళేశ్వరం నిర్మాణంతో...

నేడు వైఎస్సార్ చేయూత మూడో విడత

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన మహిళల స్వావలంబన కోసం ఉద్దేశించిన వైఎస్సార్‌ చేయూత పథకం మూడో విడత  ఆర్ధిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నేడు అందించనుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో నేడు...

హాస్టళ్ళ నిర్వహణకు ప్రత్యేక అధికారులు: సిఎం

గురుకుల పాఠశాలల్లో అకడమిక్‌ వ్యవహారాలు పర్యవేక్షణ బాధ్యతను స్కూల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలోకి తీసుకువస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. మండలాల్లో అకడమిక్‌ వ్యవహారాలు చూస్తున్న ఎంఈఓలే ఆ మండలంలోని...

రహదారి ప్రాజెక్టులకు నితిన్ గడ్కరీ శంఖుస్థాపన

కేంద్ర రోడ్డు రవాణా రహదారులు శాఖ మంత్రి నితిన్ గడ్కరి గురువారం రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో షుమారు 3,000 కోట్ల...

Most Read